• Home » 2024 Lok Sabha Elections

2024 Lok Sabha Elections

Loksabha Elections: రుణమాఫీ చేయకుంటే ఆగస్టు సంక్షోభం..!!

Loksabha Elections: రుణమాఫీ చేయకుంటే ఆగస్టు సంక్షోభం..!!

భవిష్యత్తులో కాంగ్రెస్‌ పార్టీలో బీఆర్‌ఎస్‌ విలీనం ఖాయమని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్‌ అన్నారు. పంద్రాగస్టులోగా

Loksabha Elections: 9 నుంచి 13 సీట్లు పక్కా..!!

Loksabha Elections: 9 నుంచి 13 సీట్లు పక్కా..!!

రాష్ట్రంలో రైతు సంక్షేమ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆ కార్పొరేషన్‌ ద్వారా ఆదాయం చూపించి రుణం తీసుకుంటామని, దాని ద్వారానే రైతుల రుణమాఫీ అమలు

Loksabha Elections 2024: సౌత్‌లో బీజేపీ బలపడిందా..?

Loksabha Elections 2024: సౌత్‌లో బీజేపీ బలపడిందా..?

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ దక్షిణాదిన భారీ విజయం సాధిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా జోస్యం చెప్పారు.

Loksabha Elections 2024: ముచ్చటగా మూడోసారి అక్కడి నుంచి బరిలోకి..

Loksabha Elections 2024: ముచ్చటగా మూడోసారి అక్కడి నుంచి బరిలోకి..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసి లోక్ సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. వరసగా మూడోసారి ఇక్కడి నుంచి మోదీ బరిలోకి దిగారు. 2019, 2014లో కూడా వారణాసి నుంచి మోదీ పోటీ చేసి గెలుపొందిన సంగతి తెలిసిందే.

Analysis: ఉత్తరం ఒకలా.. దక్షిణం మరోలా

Analysis: ఉత్తరం ఒకలా.. దక్షిణం మరోలా

రాష్ట్రంలో పార్లమెంట్‌ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఊహించినట్లుగానే అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా పోలింగ్‌ జరిగిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొన్ని పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో కుల ప్రాతిపదికన ఓటింగ్‌ జరిగింది. అలాగే ఉత్తర తెలంగాణలో ఒకలా.. దక్షిణ తెలంగాణలో మరోలా పోలింగ్‌ జరిగినట్లు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఓటేసేందుకు పోటెత్తిన జనం..!!

ఓటేసేందుకు పోటెత్తిన జనం..!!

సార్వత్రిక ఎన్నికల సమరం నాలుగో దశలో 67.25 శాతం పోలింగ్‌ నమోదైంది. సోమవారం రాత్రి 11.45 గంటల వరకూ అందిన సమాచారం ప్రకారం..

Former CM KCR : ప్రాంతీయ పార్టీలదే కీలకపాత్ర

Former CM KCR : ప్రాంతీయ పార్టీలదే కీలకపాత్ర

ఎన్నికల ఫలితాల తర్వాత దేశంలో ప్రాంతీయ పార్టీలే కీలక పాత్ర పోషించబోతున్నాయని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు.

DGP Ravi Gupta :ఫలించిన వ్యూహం.. ప్రశాంతంగా పోలింగ్‌

DGP Ravi Gupta :ఫలించిన వ్యూహం.. ప్రశాంతంగా పోలింగ్‌

పార్లమెంట్‌ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పూర్తవ్వడానికి తెలంగాణ పోలీసుల......

కిషన్‌రెడ్డి, ఈటల, కేటీఆర్‌పై కాంగ్రెస్‌ ఫిర్యాదు

కిషన్‌రెడ్డి, ఈటల, కేటీఆర్‌పై కాంగ్రెస్‌ ఫిర్యాదు

పోలింగ్‌ బూత్‌ నుంచి బయటికి వచ్చిన అనంతరం ఓటర్లను ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఆ పార్టీ నేత ఈటల రాజేందర్‌, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని.......

వాహనాలన్నీ హైదరాబాద్‌ వైపే!

వాహనాలన్నీ హైదరాబాద్‌ వైపే!

తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నవారు హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. దీంతో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి