• Home » Politics

రాజకీయం

Ramagiri MPP Elections: పెనుకొండకు రామగిరి పాలిటిక్స్.. వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం

Ramagiri MPP Elections: పెనుకొండకు రామగిరి పాలిటిక్స్.. వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం

ఏడాది క్రితం రామగిరి ఎంపీపీ మీనిగ నాగమ్మ అనారోగ్యంతో మరణించారు. ఆ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో గెలవడానికి టీడీపీ, వైసీపీ శ్రేణులు విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గత కొద్దిరోజుల నుంచి ఇరు వర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

తెలంగాణలో ఉప ఎన్నికలు.. అసెంబ్లీ సాక్షిగా తేల్చేసిన సీఎం రేవంత్..

తెలంగాణలో ఉప ఎన్నికలు.. అసెంబ్లీ సాక్షిగా తేల్చేసిన సీఎం రేవంత్..

తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయని జరుగుతున్న ప్రచారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. అసెంబ్లీ సాక్షిగా ప్రచారంలో నిజానిజాలేంటో తేల్చేశారు.

ఈ విషయాలు తెలిస్తే.. రాజకీయాలకు దండం పెట్టేస్తారు..

ఈ విషయాలు తెలిస్తే.. రాజకీయాలకు దండం పెట్టేస్తారు..

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా స్టార్లు కూడా కొత్తగా పార్టీ పెట్టడానికి సిద్ధం అవుతున్నారు. దేశంలో వారానికో కొత్త పార్టీ పుట్టుకు వస్తోంది. ప్రతీ వీధిలో ఓ పార్టీ వెలుస్తోంది.

Today Breaking News: కేటీఆర్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు

Today Breaking News: కేటీఆర్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు

Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూడండి.

AP Politics: ఏపీ డిప్యూటీ స్పీకర్ పదవి ఎవరికి.. విప్‌ల నియామకంపై సర్వత్రా ఆసక్తి

AP Politics: ఏపీ డిప్యూటీ స్పీకర్ పదవి ఎవరికి.. విప్‌ల నియామకంపై సర్వత్రా ఆసక్తి

ఆంధ్రప్రదేశ్ ఉభయ సభల్లో చీఫ్ విప్, విప్ ల నియామకం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏపీ డిప్యూటీ స్పీకర్ పదవిపైనా ఉత్కంఠ వీడనుంది. ఏ పార్టీకి ఏ పదవులు అందుకుంటుందనే విషయంపై క్లారిటీ రానుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ సమావేశం జరుగుతోంది.

TS News: లండన్‌లో ముగిసిన వరల్డ్ ట్రావెల్ మార్కెట్

TS News: లండన్‌లో ముగిసిన వరల్డ్ ట్రావెల్ మార్కెట్

తెలంగాణలోని ప్రసిద్ధ పురావస్తు కట్టడాల సందర్శనకు ఈ ప్రదర్శన ఫలితంగా పర్యాటకులు భారీగా పెరుగుతారని అంచనా వేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

Vasamshetty Subhash: వైసీపీ నేతలపై వాసంశెట్టి సుభాష్ సెటైర్లు..

Vasamshetty Subhash: వైసీపీ నేతలపై వాసంశెట్టి సుభాష్ సెటైర్లు..

Krishna District: వైసీపీ శ్రేణులపై కృష్ణా జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. ఎన్నికల్లో ఘోరాతి ఘోరంగా ఓడిపోయిన తర్వాత కూడా వైసీపీ గ్రామ సింహాలు మొరుగుతూనే ఉన్నాయన్నారు. NDA కూటమి సమిష్టిగా ఉంది కాబట్టే తాము భారీ మెజార్టీలతో గెలిచామని..ఇప్పుడు కూడా తామంతా సమిష్టిగానే ముందుకు వెళుతున్నామని అన్నారు.

Telangana: ఖరీఫ్ రైతులకు ప్రభుత్వం చేదువార్త

Telangana: ఖరీఫ్ రైతులకు ప్రభుత్వం చేదువార్త

పంట వేసిన రైతుకే రైతు భరోసా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్టుగా మంత్రి తుమ్మల కీలక ప్రకటన చేశారు. వ్యవసాయం చేయని వారికి రైతు భరోసా ఇవ్వబోమని తేల్చి చెప్పారు.

Bandi Sanjay: గ్రూప్-1 బాధితులతో బండి సంజయ్ ర్యాలీ

Bandi Sanjay: గ్రూప్-1 బాధితులతో బండి సంజయ్ ర్యాలీ

బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి నగరంలోని అశోక్ నగర్ లైబ్రరీకి బండి సంజయ్ భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఇందులో సంజయ్ తో పాటు పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ ఉదయం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ ను కలిసిన గ్రూప్-1 బాధితులు తమ గోడును వెల్లబోసుకున్నారు.

YS Jagan: జగన్ తొందరపడుతున్నారా.. ఆరు నెలలు కాకుండానే యుద్ధం చేస్తారా..

YS Jagan: జగన్ తొందరపడుతున్నారా.. ఆరు నెలలు కాకుండానే యుద్ధం చేస్తారా..

స్థానిక సంస్థల ఎన్నికలకు సైతం దాదాపు మరో ఏడాది సమయం ఉంది. ప్రస్తుతం ఎన్నికల సమయం కాకపోయినా ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. వైసీపీ అనుబంధ సంఘాల నాయకుల సమావేశంలో కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు.. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జగన్ ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు. అదే సమయంలో ..



తాజా వార్తలు

మరిన్ని చదవండి