ఏపీలో ఎన్నికలు (AP Elections) అయిపోయాయి.. లెక్కింపు మాత్రమే మిగిలి ఉంది.! మరో 15 రోజుల్లో ఎవరు గెలిచారు.. ఎవరు ఓడారు అనేది తేలిపోనుంది.! అయినా ఫలితాలపై మాత్రం ఉత్కంఠ నెలకొంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 5 నియోజకవర్గాలది ఒక ఎత్తు.. రాజమహేంద్రవరం రూరల్, గోపాలపురం నియోజకవర్గాలది మరో ఎత్తు.. ఇక్కడి నుంచి ప్రస్తుతం అధికారంలో ఉన్న ఇద్దరు మంత్రులు పోటీపడ్డారు...
గన్నవరం వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) అమెరికా వెళ్లారు. వాస్తవానికి ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అమెరికా వెళ్లడం పెద్ద సంచలనం కలిగించే అంశమేమీ కాదు. అయితే వంశీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఆయన ఏ అడుగు వేసినా అది చర్చనీయాంశంగా మారుతోంది...
మహానగరంలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రుల్లో పిల్లల వైద్యులు (పీడియాట్రిషన్లు) లేక గర్భిణులు, కుటుంబ సభ్యులు అనేక అవస్థలు పడుతున్నారు.
పోలింగ్ ముగిసింది.. ఫలితాలు రావడానికి సుమారు 18 రోజుల సమయం ఉంది.
ఎయిర్పోర్టు రూట్లలో ఆర్టీసీ నడుపుతున్న ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణికులు లేక ఖాళీగా తిరుగుతున్నాయి.
తెల్లవారితే రాష్ట్రంలో ఓట్ల పండగ. ఇప్పటికే దేశంలో జరిగిన మూడు విడతల లోక్సభ ఎన్నికల్లో అంతంతమాత్రంగా ఓటింగ్ శాతం నమోదైంది. దీంతో నాలుగో విడత పోలింగ్ను సీరియ్సగా తీసుకున్న ఎన్నికల కమిషన్ ఎలాగైన ఓటింగ్ను పెంచాలని సంకల్పించింది.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు (AP Elections) మరికొన్ని గంటలే సమయం ఉంది. ఈసారి ఓటు వేయాల్సిందేనని తెలుగోడు గట్టిగా ఫిక్సయ్యాడు!. అందుకే దేశ విదేశాల్లో ఉన్న పలువురు ఓటర్లు ఇండియాకు విచ్చేయగా.. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఓటర్లు కూడా వచ్చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన తెలుగు ప్రజలు (Telugu People) ఓటింగ్పై ఆసక్తిగా ఉన్నారు...
ఎన్నికలంటే సాధారణ విషయం కాదు. పార్టీలో టికెట్ దక్కించుకోవడం మొదలు,పోలింగ్ ముగిసే వరకు అభ్యర్థులు అనేక కష్టాలు పడాల్సి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల (AP Elections) ముందు కూడా అధికార వైసీపీకి (YSR Congress) షాకులు తప్పట్లేదు. ఇప్పటికే టికెట్లు దక్కని.. ఆశావహులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. ఎంపీలు రాజీనామాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న వైసీపీకి మరో ఊహించని షాక్ తగిలింది..
పోలింగ్ తేదీ సమీపిస్తోంది.. ఇక మిగిలింది మూడు రోజులే.