• Home » Politics

రాజకీయం

Vasamshetty Subhash: వైసీపీ నేతలపై వాసంశెట్టి సుభాష్ సెటైర్లు..

Vasamshetty Subhash: వైసీపీ నేతలపై వాసంశెట్టి సుభాష్ సెటైర్లు..

Krishna District: వైసీపీ శ్రేణులపై కృష్ణా జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. ఎన్నికల్లో ఘోరాతి ఘోరంగా ఓడిపోయిన తర్వాత కూడా వైసీపీ గ్రామ సింహాలు మొరుగుతూనే ఉన్నాయన్నారు. NDA కూటమి సమిష్టిగా ఉంది కాబట్టే తాము భారీ మెజార్టీలతో గెలిచామని..ఇప్పుడు కూడా తామంతా సమిష్టిగానే ముందుకు వెళుతున్నామని అన్నారు.

Telangana: ఖరీఫ్ రైతులకు ప్రభుత్వం చేదువార్త

Telangana: ఖరీఫ్ రైతులకు ప్రభుత్వం చేదువార్త

పంట వేసిన రైతుకే రైతు భరోసా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్టుగా మంత్రి తుమ్మల కీలక ప్రకటన చేశారు. వ్యవసాయం చేయని వారికి రైతు భరోసా ఇవ్వబోమని తేల్చి చెప్పారు.

Bandi Sanjay: గ్రూప్-1 బాధితులతో బండి సంజయ్ ర్యాలీ

Bandi Sanjay: గ్రూప్-1 బాధితులతో బండి సంజయ్ ర్యాలీ

బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి నగరంలోని అశోక్ నగర్ లైబ్రరీకి బండి సంజయ్ భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఇందులో సంజయ్ తో పాటు పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ ఉదయం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ ను కలిసిన గ్రూప్-1 బాధితులు తమ గోడును వెల్లబోసుకున్నారు.

YS Jagan: జగన్ తొందరపడుతున్నారా.. ఆరు నెలలు కాకుండానే యుద్ధం చేస్తారా..

YS Jagan: జగన్ తొందరపడుతున్నారా.. ఆరు నెలలు కాకుండానే యుద్ధం చేస్తారా..

స్థానిక సంస్థల ఎన్నికలకు సైతం దాదాపు మరో ఏడాది సమయం ఉంది. ప్రస్తుతం ఎన్నికల సమయం కాకపోయినా ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. వైసీపీ అనుబంధ సంఘాల నాయకుల సమావేశంలో కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు.. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జగన్ ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు. అదే సమయంలో ..

Haryana Polls: హరియాణా బీజేపీ.. ముచ్చటగా మూడోసారికి, ఆ మూడే కీలకం

Haryana Polls: హరియాణా బీజేపీ.. ముచ్చటగా మూడోసారికి, ఆ మూడే కీలకం

మరికొన్ని గంటల్లో హరియాణా అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 5న ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ సహా పలు పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. అయితే అధికార బీజేపీపట్ల ప్రజల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ వాటన్నింటినీ అధిగమించి మరోసారి మూడోసారి అధికారం చేపట్టాలని ఆ పార్టీ అహర్నిశలు శ్రమిస్తోంది.

YSRCP: వైఎస్ జగన్‌- మోపిదేవి మధ్య అసలేం జరిగింది.. ఎందుకీ పరిస్థితి..?

YSRCP: వైఎస్ జగన్‌- మోపిదేవి మధ్య అసలేం జరిగింది.. ఎందుకీ పరిస్థితి..?

వైసీపీ ఆవిర్భావం నుంచి అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డికి కుడి భుజంగా మోపిదేవి వెంకటరమణ ఉన్నా రు. ఆ పార్టీకి గతంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రస్తుతం బాపట్ల జిల్లాలో పెద్ద దిక్కు గా వ్యవహరించారు. అయితే జగన్‌ తీరుతో పార్టీలో ఇమడలేకపోతున్న రాజ్యసభ సభ్యుడు, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ కూడా పార్టీని వీడేందుకు సిద్ధమవటం ఆ పార్టీకి పెద్ద షాక్‌గా చెప్పవచ్చు..

Kavitha: కవిత తిహాడ్ జైలులో ఉన్నప్పుడు ఏం జరిగింది..!?

Kavitha: కవిత తిహాడ్ జైలులో ఉన్నప్పుడు ఏం జరిగింది..!?

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ వస్తుందో..? రాదో..? అని అరెస్టయిన మార్చి-15 నుంచి ఆగస్టు-27 వరకూ ఉన్న సస్పెన్స్‌కు తెరపడింది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కవితకు బెయిల్ మంజూరు చేసింది...

YSRCP: జగన్ సర్కార్‌లో అంతులేని అరాచకాలు.. హీరోయిన్‌కు వైసీపీ టార్చర్!

YSRCP: జగన్ సర్కార్‌లో అంతులేని అరాచకాలు.. హీరోయిన్‌కు వైసీపీ టార్చర్!

వైసీపీ (YSR Congress) అధికారంలో ఉన్నన్ని రోజులు ఆ పార్టీ నేతలు ఆడిందే ఆట.. పాడిందే పాటగా రెచ్చిపోయారు..! మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ అడ్డు అదుపూ లేకుండా ప్రవర్తించారు. వైసీపీ నేతల అరాచకాలతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఇబ్బంది పడినన వారే అన్నది జగమెరగిగిన సత్యేమనని 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో తేటతెల్లమైంది...

KTR : 20 మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీకి కేటీఆర్.. ఏం చేయబోతున్నారు..?

KTR : 20 మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీకి కేటీఆర్.. ఏం చేయబోతున్నారు..?

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు (KTR) ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. తనతో పాటు 20 మంది పార్టీ ఎమ్మెల్యేలు, పలువురు కీలక నేతలను కూడా కేటీఆర్ తీసుకెళ్తున్నారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి వీరంతా హస్తినకు బయల్దేరి వెళ్లనున్నారు...

Chadrababu-Pawan: హైదరాబాద్‌లోనే ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు.. ఏం చేస్తున్నారు?

Chadrababu-Pawan: హైదరాబాద్‌లోనే ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు.. ఏం చేస్తున్నారు?

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్నారు. ప్రస్తుతం చంద్రబాబు జూబ్లీ హిల్స్ నివాసంలో ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్లనున్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి