• Home » NRI » Overseas Cinema

ప్రవాస చిత్రం

జేమ్స్ బాండ్.. ఆమె పాట ఇప్పుడు బ్రాండ్‌

జేమ్స్ బాండ్.. ఆమె పాట ఇప్పుడు బ్రాండ్‌

జేమ్స్‌బాండ్‌ సినిమా థీమ్‌ సాంగ్‌కు ఉన్న ప్రాముఖ్యం అంతా ఇంతా కాదు.

ప్రభాస్‌పై వినూత్నంగా అభిమానం చాటుకున్న జపాన్ ఫ్యాన్స్!

ప్రభాస్‌పై వినూత్నంగా అభిమానం చాటుకున్న జపాన్ ఫ్యాన్స్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు తెలుగు రాష్ట్రాలు, భారతదేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది

కుటుంబ సమేతంగా స్కాట్లాండ్‌కు బయల్దేరి వెళ్లిన అక్షయ్ కుమార్!

కుటుంబ సమేతంగా స్కాట్లాండ్‌కు బయల్దేరి వెళ్లిన అక్షయ్ కుమార్!

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్.. తన తదుపరి సినిమా షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వివరాల్లోకి వెళితే.. కరోనా కారణంగా యావత్ ప్రపంచమే స్తంభిం

ఆ టీవీ సిరీస్‌ తప్పకుండా చూడాల్సిందేనంటున్న మ‌హేష్‌

ఆ టీవీ సిరీస్‌ తప్పకుండా చూడాల్సిందేనంటున్న మ‌హేష్‌

‘‘జర్మనీలోని విండెన్‌ నగరం అది. ఉన్నట్టుండి అక్కడి పిల్లలు అదృశ్యమవుతుంటారు. దాని వల్ల అక్కడే నివసించే నాలుగు కుటుంబాల మధ్య బంధుత్వాలు దెబ్బతింటాయి. ఈ నేపథ్యంలో ఆ కుటుంబాల మధ్య ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అక్కడ బయటపడ్డ రహస్యం ఏంటి’’

అవతార్-2 షూటింగ్‌కు అనుమతిచ్చిన న్యూజిల్యాండ్ ప్రభుత్వం

అవతార్-2 షూటింగ్‌కు అనుమతిచ్చిన న్యూజిల్యాండ్ ప్రభుత్వం

దేశంలో యాక్టివ్ కేసులు లేకపోవడంతో న్యూజిలాండ్ ప్రభుత్వం లాక్‌డౌన్

జార్జియా షెడ్యూల్ పూర్తి చేసిన ప్రభాస్

జార్జియా షెడ్యూల్ పూర్తి చేసిన ప్రభాస్

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ త‌న 20వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను ద‌స‌రా సంద‌ర్భంగా విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నారు.

ఇక్కడ ఆఫర్లు రావట్లేదని.. హాలీవుడ్‌లో ప్రయత్నాలు!

ఇక్కడ ఆఫర్లు రావట్లేదని.. హాలీవుడ్‌లో ప్రయత్నాలు!

ఎవరా భామ అనుకుంటున్నారా? ఇంకెవరూ నికిషా పటేల్‌ గురించే ఈ ముచ్చట.

కరోనా ఎఫెక్ట్.. వెనక్కి తగ్గిన ‘జేమ్స్‌ బాండ్‌’

కరోనా ఎఫెక్ట్.. వెనక్కి తగ్గిన ‘జేమ్స్‌ బాండ్‌’

‘జేమ్స్‌ బాండ్‌’ సిరీస్‌లో రూపుదిద్దుకున్న ‘నో టైమ్‌ టు డై’ సినిమా విడుదలపై కరోనా ప్రభావం పడింది.

అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ప్రదర్శితం కానున్న ఏకైక తెలుగు సినిమా

అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ప్రదర్శితం కానున్న ఏకైక తెలుగు సినిమా

12వ బెంగళూరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో భాగంగా ఓరియన్‌ మాల్‌లో గురువారం సాయంత్రం 6.30 గం టలకు కే.విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన ‘శంకరాభరణం’ తెలుగు చిత్రాన్ని ప్రదర్శించనున్నారు.

మిలియన్ డాలర్ల చేరువలో నితిన్ ‘భీష్మ’

మిలియన్ డాలర్ల చేరువలో నితిన్ ‘భీష్మ’

నితిన్, రష్మిక జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో విడుదలైన భీష్మ చిత్రం సూపర్‌హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. విడుదలైన మూడు రోజుల్లోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో

తాజా వార్తలు

మరిన్ని చదవండి