• Home » Andhra Pradesh » Elections

Image 2
Image 2

ఎన్నికలు

YSRCP: వైసీపీ ఘోర పరాజయంపై బైరెడ్డి సిద్ధార్థ్ రియాక్షన్

YSRCP: వైసీపీ ఘోర పరాజయంపై బైరెడ్డి సిద్ధార్థ్ రియాక్షన్

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోరాతి ఘోరంగా వైసీపీ ఓడిపోయిన సంగతి తెలిసిందే. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలు దక్కించుకున్న వైసీపీ.. ఈసారి ఒక్క నంబర్ మిస్సయ్యి 11 సీట్లకే పరిమితం అయ్యింది. దీంతో అసలేం జరిగింది..? ఎందుకింత ఘోర పరాజయం..? అని తెలుసుకునే పనిలో హైకమాండ్ నిమగ్నమైంది..

AP Politics: బొత్సపై సంచలన ఆరోపణలు చేసిన టీడీపీ నేత

AP Politics: బొత్సపై సంచలన ఆరోపణలు చేసిన టీడీపీ నేత

మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పలువురు ఉపాధ్యాయుల వద్ద వేల కోట్ల రూపాయలు వసూల్ చేశారని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షులు గండి బాబ్జి (Gandi Babji) సంచలన ఆరోపణలు చేశారు. టీచర్లను వారు కోరుకున్న ప్రాంతాలకు ట్రాన్స్‌ఫర్ చేస్తామని మాయ మాటలు చెప్పి బొత్స వసూలు చేశారని ఆరోపణలు వస్తున్నాయన్నారు.

YCP: ఫస్ట్ వికెట్ ఔట్.. వైసీపీకి రావెల రాజీనామా

YCP: ఫస్ట్ వికెట్ ఔట్.. వైసీపీకి రావెల రాజీనామా

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి భారీ విజయం సాధించింది. ఈ నెల 12వ తేదీన ప్రభుత్వం కొలువుదీరనుంది. ఆ లోపే వైసీపీ నుంచి జంపింగ్స్ స్టార్ట్ అయ్యాయి. వైసీపీ ముఖ్యనేత రావెల కిశోర్ బాబు ఆ పార్టీకి రాజీనామా చేశారు. దళితుల సంక్షేమం తెలుగుదేశం పార్టీతో సాధ్యం అవుతోందని ప్రకటించారు.

AP News: స్పీకర్ రేసులో ఉన్నది వీరే..?

AP News: స్పీకర్ రేసులో ఉన్నది వీరే..?

: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన కొలువుదీరనుంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ రోజే కొందరు మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. స్పీకర్ పదవిపై మాత్రం సస్పెన్స్ వీడటం లేదు.

TDP: మూడు మంత్రి పదవులు, ఆ పోస్ట్ కోసం టీడీపీ పట్టు..!!

TDP: మూడు మంత్రి పదవులు, ఆ పోస్ట్ కోసం టీడీపీ పట్టు..!!

మెజార్టీ సీట్లు గెలుచుకున్న ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టబోతుంది. భారతీయ జనతా పార్టీకి తక్కువ సీట్లు రావడంతో కూటమిలోని ప్రధాన పార్టీలు డిమాండ్ చేసే పరిస్థితి నెలకొంది. మోదీ 3.O ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ, జేడీఎస్ కీ రోల్ పోషించనున్నాయి.

Jagan: ఓటమిపై జగన్ విశ్లేషణ.. పలు కీలక అంశాలపై చర్చ

Jagan: ఓటమిపై జగన్ విశ్లేషణ.. పలు కీలక అంశాలపై చర్చ

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరా ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి (YS Jagan Reddy) నేడు(గురువారం) ఆ పార్టీకి చెందిన కీలక నేతలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఓటమికి గల కారణాలపై విశ్లేషించుకున్నారు.

AP Politics: మంత్రివర్గంలో స్థానంపై గంటా శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు

AP Politics: మంత్రివర్గంలో స్థానంపై గంటా శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు

ఎన్డీఏ కూటమిలో మంత్రివర్గంలో స్థానంపై భీమిలీ తెలుగుదేశం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గంలోకి ఎవరెవర్ని తీసుకోవాలో టీడీపీ అధినేత చంద్రబాబే నిర్ణయిస్తారని అన్నారు.

AP Politics: అందుకే పవన్ గెలిచారు.. సత్యకుమార్ షాకింగ్ కామెంట్స్

AP Politics: అందుకే పవన్ గెలిచారు.. సత్యకుమార్ షాకింగ్ కామెంట్స్

అరాచక వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలుపెరగని పోరాటం చేశారని.. అందుకే ప్రజలు ఆయనకు వందకు వంద శాతం ఓట్లేసి గెలిపించారని బీజేపీ ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ (Satyakumar) పేర్కొన్నారు. ఐదేళ్లుగా సంక్షేమం పేరుతో చేసిన మోసానికి వ్యతిరేక ఓటు కూటమికి పడిందన్నారు.

YSRCP: ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీలో అనూహ్య మార్పులు

YSRCP: ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీలో అనూహ్య మార్పులు

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని ఓటమితో వైఎస్సార్సీపీ (YSRCP) కకావికలం అవుతోంది. ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఆ పార్టీలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎన్డీఏ కూటమి ఘనవిజయం.. ఆ పార్టీ కేవలం11 సీట్లకే పరిమితం అవడంతో వైసీపీ కేడర్ నైరాశ్యంలో మునిగిపోయారు.

AP News: ఆ ఫైళ్లు,  రికార్డులను వారికి అందజేయాలి.. కీలక ఉత్తర్వులు

AP News: ఆ ఫైళ్లు, రికార్డులను వారికి అందజేయాలి.. కీలక ఉత్తర్వులు

ఏపీలో ప్రభుత్వం మారడంతో జీఏడీ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రుల పేషీల్లోని సిబ్బందిని మాతృ శాఖలకు జీఏడీ పంపించారు. ఈ నెల 11వ తేదీలోగా ఆయా మంత్రుల పీఏ, పీఎస్, ఏపీఎస్సులను వారి వారి మాతృ శాఖల్లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి