Share News

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - Jul 21 , 2026 | 11:04 PM

అమ్రాబాద్‌ మండలం మన్ననూరు గ్రామం లో రూ.10లక్షలతో మంజూరైన మహిళా శక్తి భవన నిర్మాణ పనులకు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ మం గళవారం సాయంత్రం భూమి పూజ చేసి ప్రారంభించారు.

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
మన్ననూరులో మహిళా శక్తి భవనం పనులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ

- ఎమ్మెల్యే వంశీకృష్ణ

మన్ననూర్‌, జూలై 21 (ఆంధ్రజ్యోతి) : అమ్రాబాద్‌ మండలం మన్ననూరు గ్రామం లో రూ.10లక్షలతో మంజూరైన మహిళా శక్తి భవన నిర్మాణ పనులకు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ మం గళవారం సాయంత్రం భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ పేదల సంక్షేమమే ధ్యేయం గా ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని ఈ సం దర్భంగా తెలిపారు. కార్యక్రమంలో గ్రామ స ర్పంచు విస్లావత్‌ మంజుల, ఉప సర్పంచు రమణ గౌడ్‌, ఉమా మహేశ్వర పాలక మండలి డైరెక్టర్‌ సంభు శోభ, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు ఎంఏ రహీం, కాంగ్రెస్‌ నాయకులు సంభు వెంకట్‌రమణ, రాజారాం, జూలూరి స త్యనారాయణ, పెర్ముల బాలస్వామి, బిక్కు, రా జు, ఈశ్వరమ్మ, గోరియా నాయక్‌, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 21 , 2026 | 11:04 PM