Share News

ఉద్యోగులకు రూ.1.20 కోట్ల ఉచిత బీమా పథకం

ABN , Publish Date - Jun 24 , 2026 | 04:52 AM

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారుల భరోసా కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎలాంటి ప్రీమియం చెల్లింపులు..

ఉద్యోగులకు రూ.1.20 కోట్ల ఉచిత బీమా పథకం

  • రేపే సీఎం రేవంత్‌ చేతుల మీదుగా ప్రారంభం

హైదరాబాద్‌, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారుల భరోసా కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎలాంటి ప్రీమియం చెల్లింపులు, విరాళాలు లేకుండా ఏకంగా రూ.1.20 కోట్ల విలువైన ఉచిత జీవిత బీమా పథకాన్ని అమలు చేయబోతోంది. ఈ పథకాన్ని గురువారం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో సీఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభించనున్లు ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ మారం జగధీశ్వర్‌, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాస్‌ రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - Jun 24 , 2026 | 04:52 AM