కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు నిద్రలేని రాత్రులే
ABN , Publish Date - May 11 , 2026 | 06:05 AM
హైదరాబాద్లో కనిపిస్తున్న ఉత్సాహం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు నిద్రలేని రాత్రులు తీసుకురానుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు.
ఎక్స్లో పోస్ట్ పెట్టిన ప్రధాని మోదీ
ఇంటర్నెట్ డెస్క్: హైదరాబాద్లో కనిపిస్తున్న ఉత్సాహం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు నిద్రలేని రాత్రులు తీసుకురానుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. ఈ పార్టీల కాలం చెల్లిన రాజకీయాలు, అసమర్థ పాలనతో తెలంగాణ ప్రజలు పూర్తిగా విసిగిపోయారంటూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. బీజేపీయే ప్రజల ఎంపిక అని పోస్ట్లో రాశారు.