ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి
ABN, Publish Date - Jan 01 , 2026 | 11:20 PM
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
1/6
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి.
2/6
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి
3/6
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్లు వేమూరి ఆదిత్య, కోగంటి భాను ప్రకాష్, కుటుంబ సభ్యులు ఆప్యాయంగా ముచ్చటించారు.
4/6
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి
5/6
సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డితో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ
6/6
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను శాలువాతో సత్కరించిన సీఏం రేవంత్ రెడ్డి
Updated at - Jan 02 , 2026 | 01:50 PM