ముగిసిన సరస్వతి అంత్య పుష్కరాలు..

ABN, Publish Date - Jun 01 , 2026 | 09:19 PM

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పుర్ మండలం కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి నది అంత్య పుష్కరాలు సోమవారం( జూన్1వ తేదీ)తో ముగిశాయి. చివరి రోజు కావడంతో ఈ పుష్కరాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు.

ముగిసిన సరస్వతి అంత్య పుష్కరాలు.. 1/11

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పుర్ మండలం కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి నది అంత్య పుష్కరాలు సోమవారం( జూన్1వ తేదీ)తో ముగిశాయి.

ముగిసిన సరస్వతి అంత్య పుష్కరాలు.. 2/11

చివరి రోజు కావడంతో ఈ పుష్కరాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు.

ముగిసిన సరస్వతి అంత్య పుష్కరాలు.. 3/11

ఈ పుష్కరాలు ప్రారంభమైన నాటి నుంచి ప్రపంచ శాంతి కోసం వేదపండితులు యజ్ఞయాగాదులు, హోమాలు నిర్వహించారు.

ముగిసిన సరస్వతి అంత్య పుష్కరాలు.. 4/11

ఈ పుష్కరాల్లో 8 మంది పీఠాధిపతులు సరస్వతి నదికి పూజలు నిర్వహించి.. పుష్కర స్నానాలు ఆచరించారు.

ముగిసిన సరస్వతి అంత్య పుష్కరాలు.. 5/11

ఈ పుష్కరాలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చారు.

ముగిసిన సరస్వతి అంత్య పుష్కరాలు.. 6/11

కాళేశ్వరం దేవాలయంలో స్వామి వారికి కాశీ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ముగిసిన సరస్వతి అంత్య పుష్కరాలు.. 7/11

ప్రతి రోజు గోదావరి ఘాట్‌లో కాశీ పూజారులు నదికి హారతి ఇచ్చారు.

ముగిసిన సరస్వతి అంత్య పుష్కరాలు.. 8/11

గోదావరిలో హంసవాహనం ఏర్పాటు చేసి.. స్వామివారిని ఊరేగించారు.

ముగిసిన సరస్వతి అంత్య పుష్కరాలు.. 9/11

మే 21న ప్రారంభమైన ఈ పుష్కరాలు.. జూన్1వ తేదీతో.. అంటే నేటితో ముగిశాయి.

ముగిసిన సరస్వతి అంత్య పుష్కరాలు.. 10/11

2025, మే 15 నుంచి మే 26వ తేదీ వరకు సరస్వతి పుష్కరాలు జరిగాయి. వీటిని ఆది పుష్కరాలు అని అంటారు.

ముగిసిన సరస్వతి అంత్య పుష్కరాలు.. 11/11

మళ్లీ 12 ఏళ్లకు ఈ పుష్కరాలు రానున్నాయి.

Updated at - Jun 01 , 2026 | 09:21 PM