సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ
ABN, Publish Date - Jul 23 , 2026 | 05:03 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం (23-07-2026) రాజధాని అమరావతిలో కేబినెట్ సమావేశం జరిగింది. దాదాపు 3 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
1/8
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం (23-07-2026) రాజధాని అమరావతిలో కేబినెట్ సమావేశం జరిగింది.
2/8
దాదాపు 3 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
3/8
భోగాపురం విమాశ్రయం పనుల పురోగతిపై చర్చించారు.
4/8
చేనేత కార్మికులకు నేతన్న భరోసా కింద రూ. 25 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 50 ఏళ్లలోపు ఉన్న వారికి బీపీఎల్ నేతలకు సంవత్సరానికి రూ.25 వేల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు.
5/8
వెదుళ్లపల్లిలో వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
6/8
పుష్కరాల నిర్వహణ, భద్రత, బందోబస్తు ఏర్పాట్ల కోసం రూ.50 కోట్ల నిధుల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
7/8
ఎల్నినోను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై సీఎం సమీక్షించారు. తాగునీటి సరఫరా, పశువులకు మేతపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రులు, అధికారులకు సూచించారు.
8/8
పొగాకు ధరల అంశాన్ని ఈ కేబినెట్ సమావేశంలో ప్రస్తావించారు.
Updated at - Jul 23 , 2026 | 05:04 PM