జేఎ్సడబ్ల్యూ ఎంజీ మోటార్ హెక్టర్ తోమహక్
ABN , Publish Date - Aug 27 , 2026 | 06:10 AM
జేఎ్సడబ్ల్యూ ఎంజీ మో టార్ ఇండియా.. హెక్టర్ తోమహక్ కారును ఆవిష్కరించింది. కొత్తగా అభివృద్ధి చేసిన అడ్వాన్స్డ్ డ్రైవ్ ఆర్కిటెక్చర్ ప్లాట్ఫామ్ టెక్నాలజీ (ఏడీఏపీటీ)పై తీసుకువచ్చిన తొలి ఉత్పత్తి ఇదని తెలిపింది.
ఈవీ, పీహెచ్ఈవీలో లభ్యం
ముంబై: జేఎ్సడబ్ల్యూ ఎంజీ మో టార్ ఇండియా.. హెక్టర్ తోమహక్ కారును ఆవిష్కరించింది. కొత్తగా అభివృద్ధి చేసిన అడ్వాన్స్డ్ డ్రైవ్ ఆర్కిటెక్చర్ ప్లాట్ఫామ్ టెక్నాలజీ (ఏడీఏపీటీ)పై తీసుకువచ్చిన తొలి ఉత్పత్తి ఇదని తెలిపింది. తోమహక్ ను ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ), ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్ (పీహెచ్ఈవీ) వపర్ ట్రెయిన్తో తీసుకువచ్చినట్లు కంపెనీ డైరెక్టర్ పార్థ్ జిందాల్ తెలిపారు. తోమహక్ ఈవీ ప్రారంభ ధర రూ.19.49 లక్షలుగా ఉండగా పీహెచ్ఈవీ ధర రూ.25.69 లక్షలుగా ఉంది.