Share News

Supreme Court Judge Justice Srinarasimha: నృసింహుని సేవలో జస్టిస్‌ శ్రీనరసింహ

ABN , Publish Date - Jan 04 , 2026 | 04:02 AM

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పమిడిఘంటం శ్రీనరసింహ శనివారం సతీసమేతంగా గుంటూరు జిల్లాలోని మంగళాద్రి క్షేత్రాన్ని దర్శించారు.

Supreme Court Judge Justice Srinarasimha: నృసింహుని సేవలో జస్టిస్‌ శ్రీనరసింహ

మంగళగిరి సిటీ, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పమిడిఘంటం శ్రీనరసింహ శనివారం సతీసమేతంగా గుంటూరు జిల్లాలోని మంగళాద్రి క్షేత్రాన్ని దర్శించారు. దిగువ సన్నిధిలో లక్ష్మీనృసింహస్వామి, రాజ్యలక్ష్మీ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎగువ సన్నిధిలో పానకాల నృసింహస్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.

Updated Date - Jan 04 , 2026 | 04:02 AM