Share News

నాణ్యమైన శిక్షణతోనే యువతకు ఉపాధి: దీపక్‌రెడ్డి

ABN , Publish Date - Mar 26 , 2026 | 03:30 AM

నాణ్యమైన శిక్షణ ద్వారానే యువతకు స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (సీడాప్‌) చైర్మన్‌ దీపక్‌రెడ్డి అన్నారు.

నాణ్యమైన శిక్షణతోనే యువతకు ఉపాధి: దీపక్‌రెడ్డి

నాణ్యమైన శిక్షణ ద్వారానే యువతకు స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (సీడాప్‌) చైర్మన్‌ దీపక్‌రెడ్డి అన్నారు. తాడేపల్లిలో డీడీయూ-జీకేవై 1.0, 2.0 కార్యక్రమాలపై బుధవారం వర్క్‌షాపు ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ శిక్షణా కార్యక్రమాలను సేవా దృక్పథంతో నిర్వహించాలన్నారు. నియామకాల్లో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి, వాటికి సమర్థవంతమైన పరిష్కారాలు అమలు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో సీఈఓ నారాయణస్వామి ప్రసంగించారు.

Updated Date - Mar 26 , 2026 | 03:30 AM