పార్లమెంటులో రేవంత్ను పలకరించిన రోజా
ABN , Publish Date - Mar 19 , 2026 | 06:09 AM
పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఏపీ మాజీ మంత్రి, సినీ నటి రోజా మర్యాదపూర్వకంగా పలకరించారు.
న్యూఢిల్లీ, మార్చి 18(ఆంధ్రజ్యోతి): పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఏపీ మాజీ మంత్రి, సినీ నటి రోజా మర్యాదపూర్వకంగా పలకరించారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకొని కుశల ప్రశ్నలు వేసుకున్నారు. ‘మళ్లీ కలుద్దాం...’ అని రోజా అనగా... తప్పకుండా అంటూ రేవంత్ బదులిచ్చారు.