Share News

కాంట్రాక్టు డిగ్రీ లెక్చరర్ల సేవలు రెన్యువల్‌

ABN , Publish Date - Jun 30 , 2026 | 06:06 AM

డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న 684 మంది కాంట్రాక్టు లెక్చరర్ల సేవలను రెన్యువల్‌ చేస్తూ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది.

కాంట్రాక్టు డిగ్రీ లెక్చరర్ల సేవలు రెన్యువల్‌

అమరావతి, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న 684 మంది కాంట్రాక్టు లెక్చరర్ల సేవలను రెన్యువల్‌ చేస్తూ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. జూన్‌ 1 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్‌ 30 వరకు వీరి సేవలు కొనసాగుతాయని తెలిపింది. మొత్తంగా 11 నెలల కాలానికి కాంట్రాక్టు లెక్చరర్లకు జీతాలు అందుతాయి.

Updated Date - Jun 30 , 2026 | 06:11 AM