Share News

‘అమరావతిలో భవనాల కేటాయింపు’లపై కమిటీ

ABN , Publish Date - Jun 09 , 2026 | 05:35 AM

అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్‌లో సచివాలయం, హెచ్‌ఓడీ కార్యాలయాల ఏర్పాటుకు ఎంత విస్తీర్ణంగల భవనాలు కేటాయించాలన్న ప్రతిపాదనలను..

‘అమరావతిలో భవనాల కేటాయింపు’లపై కమిటీ

అమరావతి, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి): అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్‌లో సచివాలయం, హెచ్‌ఓడీ కార్యాలయాల ఏర్పాటుకు ఎంత విస్తీర్ణంగల భవనాలు కేటాయించాలన్న ప్రతిపాదనలను పరిశీలించేందుకు అఽధికారులతో కమిటీని ఏర్పాటు చేస్తూ మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీచేసింది. మున్సిపల్‌శాఖ ముఖ్యకార్యదర్శి మెంబర్‌ సెక్రటరీగా కమిటీని ఏర్పాటు చేస్తూ మున్సిపల్‌శాఖ ఆదేశాలిచ్చింది.

Updated Date - Jun 09 , 2026 | 05:36 AM