Share News

మద్యం కేసులో తోడల్లుళ్ల పిటిషన్లపై 11న తీర్పు

ABN , Publish Date - Mar 06 , 2026 | 05:43 AM

మద్యం కుంభకోణంలో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, ఆయన తోడల్లుడు ముప్పిడి అవినాష్ రెడ్డి తమకు జైలులో సదుపాయాలు...

మద్యం కేసులో తోడల్లుళ్ల పిటిషన్లపై 11న తీర్పు

విజయవాడ, మార్చి 5(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, ఆయన తోడల్లుడు ముప్పిడి అవినాష్ రెడ్డి తమకు జైలులో సదుపాయాలు కల్పించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లపై ఏసీబీ కోర్టు 11న తీర్పు వెలువరిస్తుంది. విజయవాడ జిల్లా జైలులో కసిరెడ్డి, గుంటూరు జిల్లా జైలులో అవినా్‌షరెడ్డి ఉన్నారు. తమకు జైలులో సదుపాయాలు కల్పించాలని వేసిన పిటిషన్లపై వాదనలు గురువారం ముగియడంతో న్యాయాధికారి తీర్పును 11కి రిజర్వ్‌ చేశారు.

Updated Date - Mar 06 , 2026 | 05:44 AM