Share News

Fee Hike: నేటితో ముగియనున్న టీఏఫార్సీ వ్యక్తిగత విచారణలు

ABN , Publish Date - Sep 03 , 2025 | 05:07 AM

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కొత్త మార్గదర్శకాల మేరకు.. ఫీజుల పెంపుపై ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల యాజమాన్యాల ..

Fee Hike: నేటితో ముగియనున్న టీఏఫార్సీ వ్యక్తిగత విచారణలు

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కొత్త మార్గదర్శకాల మేరకు.. ఫీజుల పెంపుపై ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల యాజమాన్యాల వ్యక్తిగత విచారణల ప్రక్రియ కొనసాగుతోంది. గతనెల 25న ప్రారంభమైన ఈ ప్రక్రియ బుధవారంతో ముగియనుంది. మంగళవారం వరకు 141 కాలేజీల యాజమాన్యాలు వివరణ ఇచ్చాయి. రాష్ట్రంలో మొత్తం 160 ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీలు ఉండగా.. బుధవారం మిగతా 19 కాలేజీలు హాజరు కానున్నాయి. అనంతరం టీఏఎ్‌ఫఆర్సీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనుంది.

Updated Date - Sep 03 , 2025 | 05:07 AM