Share News

China Open in Semis: సాత్విక్‌ జోడీ పరాజయం

ABN , Publish Date - Jul 27 , 2025 | 01:48 AM

సాత్విక్‌ సాయిరాజ్‌/చిరాగ్‌ శెట్టి జోడీకి చైనా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో చుక్కెదురైంది. ఈ భారత డబుల్స్‌ టాప్‌ జంట సెమీఫైనల్లో...

China Open in Semis: సాత్విక్‌ జోడీ పరాజయం

చాంగ్జౌ: సాత్విక్‌ సాయిరాజ్‌/చిరాగ్‌ శెట్టి జోడీకి చైనా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో చుక్కెదురైంది. ఈ భారత డబుల్స్‌ టాప్‌ జంట సెమీఫైనల్లో పరాజయం పాలైంది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్‌ సెమీఫైనల్లో సాత్విక్‌ ద్వయం 13-21, 17-21తో రెండోసీడ్‌ జంట ఆరోన్‌ చియా/సో వూయి యిక్‌ (మలేసియా) చేతిలో చిత్తయింది. ఈ జోడీ ఓటమితో టోర్నీలో భారత్‌ కథ పూర్తిగా ముగిసింది.

ఇవి కూడా చదవండి

వాయుగుండం.. మళ్లీ భారీ వర్షాలు

పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..

Updated Date - Jul 27 , 2025 | 01:48 AM