Share News

కింగ్‌ కోబ్రాలతో మ్యాచ్‌కు

ABN , Publish Date - Jun 22 , 2025 | 04:59 AM

లంక టెస్టుకు చివరిరోజు ఓ వ్యక్తి రెండు నాగుపాములు, ఒక కోతితో వచ్చి మ్యాచ్‌ను వీక్షించడం కలకలం రేపింది...

కింగ్‌ కోబ్రాలతో మ్యాచ్‌కు

లంక టెస్టుకు చివరిరోజు ఓ వ్యక్తి రెండు నాగుపాములు, ఒక కోతితో వచ్చి మ్యాచ్‌ను వీక్షించడం కలకలం రేపింది. రెండు పాములు బుట్టలో నుంచి పైకి రాగా..ఒక పామును ఆ వ్యక్తి చేతిలో పట్టుకోవడంతో అక్కడున్నవాళ్లు ఒకింత భయ భ్రాంతులకు గుయ్యారు.

ఇవీ చదవండి:

8 ఏళ్ల తర్వాత రీఎంట్రీ

41 పరుగుల గ్యాప్‌లో 7 వికెట్లు

సెంచరీ తర్వాత గాల్లో పల్టీలు

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 22 , 2025 | 04:59 AM