దిగ్వే్షపై మ్యాచ్ నిషేధం
ABN , Publish Date - May 21 , 2025 | 03:31 AM
లఖ్నవూ సూపర్ జెయింట్స్ స్పి న్నర్ దిగ్వేష్ రాఠీపై ఓ మ్యాచ్ నిషేధం విధించారు. సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో అభిషేక్ శర్మతో దుందుడుకుగా..
50 శాతం జరిమానా
లఖ్నవూ: లఖ్నవూ సూపర్ జెయింట్స్ స్పి న్నర్ దిగ్వేష్ రాఠీపై ఓ మ్యాచ్ నిషేధం విధించారు. సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో అభిషేక్ శర్మతో దుందుడుకుగా ప్రవర్తించినందుకు రాఠీ మ్యాచ్ ఫీజులో 50శాతం కోత విధించడంతో పాటు రెండు డీమెరిట్ పాయింట్లను చేర్చారు. దీంతో ఈ సీజన్లో పాయింట్లు ఐదుకు చేరడంతో ఓ మ్యాచ్ సస్పెన్షన్ పడింది. అలాగే దిగ్వే్షతో గొడవలో భాగమైనందుకు అభిషేక్ మ్యాచ్ ఫీజులోనూ 25శాతం కోత విధించి ఒక డీ మెరిట్ పాయింట్ను చేర్చారు.