బెంగళూరు కాదు రాజ్కోట్
ABN , Publish Date - Jun 12 , 2025 | 05:08 AM
ఆర్సీబీ విజయోత్సవాల తొక్కిసలాట నేపథ్యంలో కర్ణాటక క్రికెట్ సంఘానికి బీసీసీఐ షాక్ ఇచ్చింది. నవంబరు 13-19 మధ్య బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో...
‘చిన్నస్వామి’ మ్యాచ్ల తరలింపు
బెంగళూరు (ఆంధ్రజ్యోతి): ఆర్సీబీ విజయోత్సవాల తొక్కిసలాట నేపథ్యంలో కర్ణాటక క్రికెట్ సంఘానికి బీసీసీఐ షాక్ ఇచ్చింది. నవంబరు 13-19 మధ్య బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఇండియా-దక్షిణాఫ్రికా-ఎ జట్ల మధ్య జరగాల్సిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను రాజ్కోట్కు మార్చారు. అలాగే సెప్టెంబరు-నవంబరులో బెంగళూరులో నిర్వహించాల్సిన ఐసీసీ మహిళా వరల్డ్కప్ మ్యాచ్లను కూడా మరోచోటికి తరలించే అవకాశం కనిపిస్తోంది.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి