Vennam Jyothi Surekha: ఆసియా క్రీడలే తదుపరి లక్ష్యం
ABN , Publish Date - Nov 27 , 2025 | 06:01 AM
ఆసియా క్రీడలే తన తదుపరి లక్ష్యమని స్టార్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ తెలిపింది. 2022 ఆసియా క్రీడల కాంపౌండ్ ఆర్చరీలో భారత్ కాంపౌండ్, రికర్వ్ విభాగాలలో కలిపి..
ఆర్చర్ జ్యోతి సురేఖ
హైదరాబాద్: ఆసియా క్రీడలే తన తదుపరి లక్ష్యమని స్టార్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ తెలిపింది. 2022 ఆసియా క్రీడల కాంపౌండ్ ఆర్చరీలో భారత్ కాంపౌండ్, రికర్వ్ విభాగాలలో కలిపి 5 స్వర్ణాలు సహా మొత్తం 9 పతకాలు సాధించింది. ఇక..తదుపరి ఆసియా క్రీడలు వచ్చే ఏడాది సెప్టెంబరు-అక్టోబరులో జపాన్లోని నగోయాలో జరగనున్నాయి. ఆ క్రీడల్లో కూడా మెరుగైన ప్రదర్శన చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు బుధవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో సురేఖ తెలిపింది.
ఇవి కూడా చదవండి:
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. రోహిత్ శర్మదే టాప్ ప్లేస్!