Indian Tennis Duo Wins: అనిరుధ్ జోడీకి లెక్సింగ్టన్ ట్రోఫీ
ABN , Publish Date - Aug 04 , 2025 | 02:45 AM
హైదరాబాద్ టెన్నిస్ ఆటగాడు అనిరుధ్ చంద్రశేఖర్ అంతర్జాతీయ వేదికపై మెరిశాడు. సహచరుడు రామ్కుమార్తో కలిసి యూఎస్లో జరిగిన...
లెక్సింగ్టన్(యూఎస్): హైదరాబాద్ టెన్నిస్ ఆటగాడు అనిరుధ్ చంద్రశేఖర్ అంతర్జాతీయ వేదికపై మెరిశాడు. సహచరుడు రామ్కుమార్తో కలిసి యూఎస్లో జరిగిన లెక్సింగ్టన్ చాలెంజర్ టోర్నీ డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో అనిరుధ్/రామ్ జోడీ 6-4, 6-4తో తైపీ జంట యు హిషియు-హొ హువాంగ్పై గెలిచింది.
ఇవి కూడా చదవండి..
గిల్ మాస్టర్ప్లాన్.. చివరి ఓవర్లో క్రాలీని సిరాజ్ ఎలా బౌల్డ్ చేశాడో చూడండి..
ఇది క్రీడా పోటీనా..భారత్-పాక్ మ్యాచ్పై ప్రియాంక చతుర్వేది ఆగ్రహం
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..