Akhanda Godavari Project: రూ. 375 కోట్ల కేంద్ర నిధులతో ఏపీలో పర్యాటక శాఖ కొత్త ప్రాజెక్టులు

ABN, Publish Date - Jun 26 , 2025 | 04:49 PM

రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద అఖండ గోదావరి ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇవాళ శంకుస్థాపన చేశారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.

Akhanda Godavari Project: రూ. 375 కోట్ల కేంద్ర నిధులతో ఏపీలో పర్యాటక శాఖ కొత్త ప్రాజెక్టులు 1/13

రూ. 375 కోట్ల కేంద్ర నిధులతో ఏపీలో పర్యాటక శాఖ కొత్త ప్రాజెక్టులు

Akhanda Godavari Project: రూ. 375 కోట్ల కేంద్ర నిధులతో ఏపీలో పర్యాటక శాఖ కొత్త ప్రాజెక్టులు 2/13

రాజమండ్రిలో ఫారెస్ట్ అకాడమీకి శంకుస్థాపన చేసిన కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి

Akhanda Godavari Project: రూ. 375 కోట్ల కేంద్ర నిధులతో ఏపీలో పర్యాటక శాఖ కొత్త ప్రాజెక్టులు 3/13

గోదావరి ఆధ్యాత్మిక - ఆర్థిక ప్రకృతి మేళవింపు, కొత్త శకానికి నాంది.. వారసత్వ పర్యాటకాన్ని మెరుగుపర్చడం లక్ష్యం

Akhanda Godavari Project: రూ. 375 కోట్ల కేంద్ర నిధులతో ఏపీలో పర్యాటక శాఖ కొత్త ప్రాజెక్టులు 4/13

ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి తీర ప్రాంతానికి అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక ప్రాధాన్యత

Akhanda Godavari Project: రూ. 375 కోట్ల కేంద్ర నిధులతో ఏపీలో పర్యాటక శాఖ కొత్త ప్రాజెక్టులు 5/13

అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు ఫోటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించిన నేతలు

Akhanda Godavari Project: రూ. 375 కోట్ల కేంద్ర నిధులతో ఏపీలో పర్యాటక శాఖ కొత్త ప్రాజెక్టులు 6/13

SASCI పథకం కింద సాంస్కృతిక-పర్యాటక ప్రాజెక్టు ఐకానిక్ హావ్‌లాక్ వంతెన పునరుద్దరణ - కేంద్రమంత్రి

Akhanda Godavari Project: రూ. 375 కోట్ల కేంద్ర నిధులతో ఏపీలో పర్యాటక శాఖ కొత్త ప్రాజెక్టులు 7/13

పర్యాటకాన్ని అభివృద్ధి చేయడమే కాదు, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం.

Akhanda Godavari Project: రూ. 375 కోట్ల కేంద్ర నిధులతో ఏపీలో పర్యాటక శాఖ కొత్త ప్రాజెక్టులు 8/13

కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, నిమ్మల రామానాయుడు, శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు

Akhanda Godavari Project: రూ. 375 కోట్ల కేంద్ర నిధులతో ఏపీలో పర్యాటక శాఖ కొత్త ప్రాజెక్టులు 9/13

గోదావరి ఆధ్యాత్మిక - ఆర్థిక ప్రకృతి మేళవింపు, కొత్త శకానికి నాంది.. వారసత్వ పర్యాటకాన్ని మెరుగుపర్చడం లక్ష్యం

Akhanda Godavari Project: రూ. 375 కోట్ల కేంద్ర నిధులతో ఏపీలో పర్యాటక శాఖ కొత్త ప్రాజెక్టులు 10/13

పుష్కర్ ఘాట్‌ను తిరిగి అభివృద్ధి చేయడం, కడియం నర్సరీ కేంద్రం, నిడదవోలులో యాత్రికులకు మరిన్ని మౌలిక సదుపాయాలు

Akhanda Godavari Project: రూ. 375 కోట్ల కేంద్ర నిధులతో ఏపీలో పర్యాటక శాఖ కొత్త ప్రాజెక్టులు 11/13

గోదావరి తీరం రివర్ ఫ్రంట్ వ్యూ పాయింట్ నుంచి అఖండ గోదావరి ప్రాజెక్టు ప్రాంతం

Akhanda Godavari Project: రూ. 375 కోట్ల కేంద్ర నిధులతో ఏపీలో పర్యాటక శాఖ కొత్త ప్రాజెక్టులు 12/13

రాజమండ్రి అంటే గుర్తుకొచ్చేది గోదావరి తీరం, డొక్కా సీతమ్మ, ఆదికవి నన్నయ్య, ఇంకా ఎందరో మహానుభావులు

Akhanda Godavari Project: రూ. 375 కోట్ల కేంద్ర నిధులతో ఏపీలో పర్యాటక శాఖ కొత్త ప్రాజెక్టులు 13/13

ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి తీర ప్రాంతానికి అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక ప్రాధాన్యత

Updated at - Jun 26 , 2025 | 04:55 PM