AP CM Visits Stalls Swarnandhra Swachhandhra Peddapuram : పెద్దాపురం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం
ABN, Publish Date - Aug 23 , 2025 | 09:07 PM
కాకినాడ జిల్లా పెద్దాపురంలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర సభా ప్రాంగణంలో స్టాళ్లను సందర్శించి, ప్రజావేదిక సభలో ప్రసంగించిన సీఎం చంద్రబాబు
1/14
సభా ప్రాంగణంలో మేలురకం మొక్కల్ని పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు
2/14
సభా ప్రాంగణంలో స్టాళ్లను సందర్శించిన సీఎం చంద్రబాబు
3/14
సభా ప్రాంగణంలో విద్యార్థినులను అభినందిస్తున్న చంద్రబాబు
4/14
సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మొక్కలకు సేంద్రీయ ఎరువుల స్టాళ్లను తిలకించిన ముఖ్యమంత్రి
5/14
కాకినాడ జిల్లా పెద్దాపురంలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర సభా ప్రాంగణం
6/14
పెద్దాపురం ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు
7/14
ప్రజావేదిక సభకు హాజరైన అశేష జనవాహిని, ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు అభివాదం
8/14
పెద్దాపురం ప్రజావేదిక సభలో ప్రసంగించిన సీఎం చంద్రబాబు
9/14
స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయిస్తున్న చంద్రబాబు
10/14
స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర పుస్తకావిష్కరణ
11/14
విద్యార్థినులకు ప్రశంసా పత్రాలు అందజేసిన చంద్రబాబు
12/14
పారిశుద్ధ్య కార్మికులతో చంద్రబాబు
13/14
ప్రజావేదిక ప్రాంగణంలో మహిళలు తయారు చేసిన వస్తువులను పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు
14/14
ప్రజావేదిక సభలో చేతులు జోడించి చంద్రబాబుకు అతివల అభివాదం
Updated at - Aug 23 , 2025 | 09:15 PM