CM Chandrababu: రుద్రాభిషేకం నిర్వహించిన సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు

ABN, Publish Date - Nov 18 , 2025 | 09:27 PM

కార్తిక మాసం చివరి సోమవారం సందర్భంగా సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు తమ నివాసంలో రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో దిగిన ఫొటోలను మంత్రి నారా లోకేశ్‌, ఆయన సతీమణి బ్రాహ్మణి ఎక్స్ లో షేర్ చేశారు.

Updated at - Nov 18 , 2025 | 09:27 PM