Share News

మెర్సిడెస్‌ కార్ల ధర మరోసారి పెంపు

ABN , Publish Date - Jul 14 , 2025 | 04:32 AM

మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా మరోసారి కార్ల ధరలు పెంచనుంది. సెప్టెంబర్‌లో తమ కార్ల ధరలను 1 నుంచి 1.5 శాతం వరకు పెంచే...

మెర్సిడెస్‌ కార్ల ధర మరోసారి పెంపు

న్యూఢిల్లీ: మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా మరోసారి కార్ల ధరలు పెంచనుంది. సెప్టెంబర్‌లో తమ కార్ల ధరలను 1 నుంచి 1.5 శాతం వరకు పెంచే యోచనలో ఉన్నట్టు కంపెనీ తెలిపింది. యూరోతో పోలిస్తే రూపాయి బలహీనత నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ఎండీ, సీఈఓ సంతోష్‌ అయ్యర్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి

యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

Updated Date - Jul 14 , 2025 | 04:32 AM