Share News

Tata Group chairman: శ్రీవారి సేవలో టాటా గ్రూప్స్‌ చైర్మన్‌

ABN , Publish Date - May 22 , 2025 | 05:58 AM

టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్ బుధవారం ఉదయాన్నే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ప్రత్యేక దర్శనం మరియు లడ్డూ ప్రసాదాలు అందజేశారు.

Tata Group chairman: శ్రీవారి సేవలో టాటా గ్రూప్స్‌ చైర్మన్‌

తిరుమల, మే 21(ఆంధ్రజ్యోతి): టాటా గ్రూప్స్‌ చైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖర్‌ తిరుమల శ్రీవారిని బుధవారం ఉదయం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి లడ్డూప్రసాదాలు అందజేశారు.


Also Read:

Optical Illusion Test: మీవి డేగ కళ్లు అయితేనే.. ఈ గదిలో పెన్సిల్‌ను 5 సెకెన్లలో కనిపెట్టగలరు

Milk: ఇలాంటి వారికి పాలు డేంజర్.. ఎట్టి పరిస్ధితిలోనూ తాగకూడదు..

Little girl Stotram: వావ్.. ఈ బాలిక స్ఫూర్తికి సలాం.. శివ తాండవ స్త్రోత్రం ఎలా చెబుతోందో చూడండి

Updated Date - May 22 , 2025 | 05:58 AM