Share News

Ramakrishna: ఎమ్మెల్యేల స్థానాలు మార్చినంత మాత్రాన వైసీపీ గెలవడం అసాధ్యం

ABN , Publish Date - Jan 06 , 2024 | 03:11 PM

అంగన్వాడీలపై ఏపీ ప్రభుత్వం ఎస్మాచట్టాన్ని ప్రయోగించడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఖండించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలను గాలికి వదిలి రాజకీయాల్లో నిమగ్నమయ్యారని విమర్శించారు.

Ramakrishna: ఎమ్మెల్యేల స్థానాలు మార్చినంత మాత్రాన వైసీపీ గెలవడం అసాధ్యం

అమరావతి: అంగన్వాడీలపై ఏపీ ప్రభుత్వం ఎస్మాచట్టాన్ని ప్రయోగించడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఖండించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలను గాలికి వదిలి రాజకీయాల్లో నిమగ్నమయ్యారని విమర్శించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా ఎమ్మెల్యేల స్థానాలు మార్చినంత మాత్రాన గెలవటం అసాధ్యమన్నారు. ప్రజాతంత్ర వాదులంతా ప్రభుత్వ చర్యలను ఖండించాలని కోరుతున్నామని రామకృష్ణ అన్నారు.

Updated Date - Jan 06 , 2024 | 03:27 PM