Home » YS Jagan
ఎలాగైతే సినిమా హీరోలకు వీరాభిమానులు ఉంటారో.. అలాగే రాజకీయ నాయకులను అభిమానించే వ్యక్తులూ ఉంటారు. తమ నాయకుల కోసం వాళ్లు ఏం చేయడానికైనా సిద్ధపడతారు. తమకు రూపాయి అందకపోయినా సరే..
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎప్పుడూ మిత్రపక్షంగా తాను పరిగణించలేదని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. ఆయన మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని ఓ వార్తాచానల్కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
కడపలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు అందరిలోనూ ఆసక్తిని పెంచాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు అటు ఢిల్లీ గడ్డ సైతం అటు వైపే చూస్తోంది.
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) అస్సలు తగ్గడం లేదు. ఛాన్స్ దొరికితే చాలు ముఖ్యమంత్రి జగన్పై(CM YS Jagan) విరుచుకుపడుతున్నారు. తాజాగా కడప పార్లమెంట్ సెగ్మెంట్(Kadapa Parliament Seat) పరిధిలో ప్రచారం నిర్వహించిన వైఎస్ షర్మిల.. మరోసారి జగన్పై ఫైర్ అయ్యారు. తనపై జగన్ చేస్తున్న వ్యాఖ్యలకు లెఫ్ట్ అండ్ రైట్ కౌంటర్..
వైఎస్ వివేకా హత్య కేసులో సొంత అక్కచెల్లెమ్మలకు న్యాయం చేయలేని వాడు రాష్ట్రంలోని మహిళలకు ఏం చేస్తాడనే విపక్షాల ప్రశ్నకు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సమాధానం ఇస్తూ వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్ సునీత మండిపడ్డారు. సొంత చెల్లెళ్లకు న్యాయం చేయకపోవడం అనేది తన వ్యక్తిగత విషయమంటూ జగన్ అనడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
దార్శనికులు ఉజ్వల భవిష్యత్కు, అభివృద్ధికి బాటలు వేస్తారు. సంపద, ఉపాధి చేకూరుస్తారు. నాయకుడికి ఇలాంటి లక్షణాలే ఉండాలి. అలాంటి నాయకుడే చంద్రబాబు. అదే విధ్వంసకారులు నాయకులైతే... కట్టడాలను కూల్చడం, దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు, దోపిడీలతో అల్లకల్లోలం చేస్తారు. ఈ తరహా దమననీతి, ఫ్యూడల్ హింస లక్షణాలు పుష్కలంగా ఉన్న నాయకుడే జగన్మోహన్రెడ్డి.
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభల కోసం ఆ పార్టీ నాయకులు విధ్వంసానికి పాల్పడుతున్నారు. పిఠాపురంలో ఈ నెల 11వ తేదీన సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న విషయం తెలిసిందే. దీంతో...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన వినూత్న ప్రచార కార్యక్రమాలతో కొన్నిరోజుల పాటు వార్తల్లో నానిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. ఇప్పుడు ఏపీ ఎన్నికల టైంలోనూ..
మరో నాలుగు రోజుల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024 (AP Election 2024) జరగనున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో లబ్ది పొందేందుకు జగన్ చేస్తున్న కుటీల ప్రయత్నాలకు కేంద్ర ఎన్నికల సంఘం చెక్ పెట్టింది. సంక్షేమ పథకాల పేరుతో పోలింగ్కు 2 రోజుల ముందు డబ్బులు పంపిణీ చేయాలనే ప్రయత్నాలను తిప్పికొట్టింది. సంక్షేమ పథకాల సొమ్ముల చెల్లింపునకు కేంద్ర ఎన్నికల సంఘం నో చెప్పింది.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అతడి తండ్రే భరించలేకపోయాడని, అందుకే అప్పట్లో అతన్ని బెంగళూరు పంపించాడని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే జగన్ను తాను పూర్తిగా అంచనా వేయలేకపోయానని చంద్రబాబు చెప్పారు.