Home » Women
దేశంలోని మహిళలు ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో ఉన్నారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అభిప్రాయ పడ్డారు. మహాలక్ష్మీ పథకంతో మహిళల జీవితాల్లో వెలుగు వచ్చిందన్నారు.
పోలింగ్ బూత్ వద్ద ఓ ముస్లిం మహిళ ఓటు వేయకుండా వెనుదిరగడానికి కారణమయ్యారంటూ హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న మాధవీలతపై మలక్పేట్ పోలీసులు కేసు నమోదు చేశారు. విధులకు ఆటంకం కలిగించారంటూ.. మంగళ్హాట్ పోలీసులు కూడా ఆమెపై కేసు పెట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. మలక్పేటలోని ఆస్మాన్గఢ్ హోలీమదర్స్ గ్రామర్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్(నంబర్ 64)ను బీజేపీ అభ్యర్థి మాధవీలత సందర్శించారు.
కృష్ణాజిల్లా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా పెడుతూ.. గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో కృష్ణాజిల్లా, మచిలీపట్నం నియోజకవర్గం పరిధిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో మహిళా పోలీసులను విధుల్లో నియమించారు.
Andhrapradesh: ఎన్నికల ప్రచారానికి నిన్నటి సాయంత్రంతో తెరపడింది. మరికొన్ని గంటల్లో పోలింగ్ జరుగనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా ప్రచారానికి తెరబడగా.. ప్రలోభాలకు తెర లేపారు రాజకీయ పార్టీలు. నగదు, మద్యం, చీరల పంపిణీ, రకరకాల వస్తువులను పంపిణీ చేస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రయాణ సమయాల్లో బైకర్లకు ఊహించని అనుభవాలు ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు తమ తప్పు లేకపోయినా ఎదుటి వారి కారణంగా ప్రమాదాలకు గురవుతుంటారు. మరికొన్నిసార్లు సడన్గా జంతువులు అడ్డు రావడం వల్ల కూడా ప్రమాదాలకు గురవుతుంటారు. ఇలాంటి...
మనుషులతో కొన్ని జంతువులు ఎంతో స్నేహపూర్వకంగా ఉండడం చూస్తుంటాం. ప్రధానంగా కుక్కలు, పిల్లులు, కోతులు, ఏనుగులు, గుర్రాలు.. మనుషులు చెప్పినట్లు చేస్తుంటాయి. అలాగే మనుషుల బాధను కూడా అర్థం చేసుకుంటుంటాయి. ఈ క్రమంలో...
కొందరికి సెల్ఫీల పిచ్చి పీక్స్లో ఉంటుంది. కంటికి కనపడే ప్రతి దృశ్యాన్నీ తమ కెమెరాలో బంధించాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు అసలుకే ఎసరు వస్తుంటుంది. కొందరు వాహనాల్లో వెళ్తూ సెల్ఫీలు తీసుకుంటూ ప్రమాదాలకు గురవుతుంటే.. మరికొందరు...
సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొందరు యువతులు బహిరంగా ప్రదేశాల్లో ప్రాంక్ వీడియోలు చేస్తూ నవ్విస్తుంటే.. మరికొందరు జంతువులతో కలిసి ఏవేవో పిచ్చి పచ్చి పనులు చేస్తుంటారు. తాజాగా...
లోక్ సభ ఎన్నికల్లో మహిళ ఓటర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. పురుషుల కన్నా ఓటింగ్ శాతం అతివలదే నమోదవుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో మహిళల ఓటింగ్ శాతం 0.16 ఎక్కువగా ఉంది. ఈ సారి అది మరింత పెరిగేందుకు అవకాశం ఉంది. అందుకోసం ప్రధాన రాజకీయ పార్టీలు మహిళల కోసం వరాలు కురిపిస్తున్నాయి.
నదుల్లో చేపల వేట సమయంలో కొన్నిసార్లు, చేపలు ఆహారం వేస్తున్న సమయంలో మరికొన్నిసార్లు అనూహ్య ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. చేప కోసం వల వేస్తే.. దాని వెంటే మొసలి బయటికి రావడం, చేపల వలలో...