Home » Volunteers
ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ముగ్గురు వలంటీర్లపై జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదివారం వేటు వేశారు. రాయదుర్గం నియోజకవర్గంలోని కణేకల్లు మండలం హుళికేర గ్రామ వలంటీరు ఎస్.సురేష్, డీ.హీరేహాళ్ మండలం సోమలాపురం గ్రామ వలంటీరు ..
వలంటీర్లకు నెలకు రూ.10 వేల గౌరవ వేతనం ఇస్తామంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ప్రకటన ఆయా వర్గాల్లో ఆలోచన రేకెత్తించింది. ఐదేళ్లపాటు వైసీపీకి అడ్డగోలుగా చాకిరీ చేసినా..
గ్రామ వలంటీర్లు రాజీనామాలు చేసి ఎన్నికల్లో వైసీపీ కోసం పని చేయాలని ఇన్నాళ్లు ఒత్తిడి చేసిన అధికార పార్టీ నేతలు రూటు మార్చారు. ఎన్ని ఒత్తిళ్లు, ప్రలోభాలకు గురి చేసినా.. ఆశించిన స్థాయిలో వలంటీర్లు స్పందించకపోవడంతో... వలంటీర్లుగా పని చేస్తే ఇబ్బందులు తప్పవని,
అధికార వైసీపీకి ఆ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలే కాదు.. వాలంటీర్లు సైతం గట్టి షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎంపీ, ఎమ్మెల్యేలు పార్టీని వీడి.. ఇతర పార్టీల్లోకి వలస వెళ్లారు. అలాగే వందలాది మంది వాలంటీర్లు సైతం ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నారు.
ద్వారకా తిరుమలలో వైసీపీ నాయకులతో కలిసి అధికారుల బరితెగింపు రోజురోజుకూ ఎక్కువవుతోంది. వలంటీర్లతో బలవంతపు రాజీనామాలు చేయిస్తున్నారు. వలంటీర్లను.. వైసీపీ నాయకులను కలవమని ఎమ్మెల్వో అధికారి చెబుతున్నారు. వలంటీర్లందరూ రిజైన్ చేయాలని వాట్సాప్ గ్రూప్లో వాయిస్ మెసేజ్లు పెడుతున్నారు.
ముఖ్యమంత్రి జగన్(CM YS Jagan), పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy Ramachandra reddy), బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana), రోజా, బుగ్గన రాజేంద్రనాథరెడ్డి వంటి హేమా హేమీలు ఉన్న రాష్ట్ర మంత్రివర్గం. 151 మంది ఎమ్మెల్యేలు, దాదాపు 35 మంది వరకు పార్లమెంటు సభ్యులు, రాష్ట్ర ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డితో కలిపి వందల సంఖ్యలో..
రాష్ట్రంలో రాజీనామా చేసిన వలంటీర్లు ఎన్నికల సమయంలో ఏజెంట్లుగా కూర్చోకుండా చూడాలని కేంద్ర ఎన్నికల....
మొన్నటి దాకా ‘వలంటీర్లకు వందనం’ అని సన్మానాలు చేశారు. అంతకుముందు నుంచే వారిని ‘కార్యకర్తలు’గా మార్చేసుకున్నారు...
నెల్లూరు జిల్లాలో ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్కి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఎన్డీఏ నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు అభ్యర్థి ప్రశాంతిరెడ్డి సమక్షంలో టీడీపీలో 40 మంది వలంటీర్లు చేరారు. టీడీపీ కండువాలు కప్పి వేమిరెడ్డి దంపతులు వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు (AP Elections 2024) దగ్గరపడుతున్న కొద్దీ చిత్రవిచిత్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పుడు రాష్ట్ర రాజకీయం అంతా వలంటీర్ల (Volunteer System) చుట్టూనే తిరుగుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Reddy) తీసుకొచ్చిన ఈ వలంటీర్ల వ్యవస్థపై ఎన్నెన్ని ఆరోపణలు, విమర్శలు వచ్చాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఎన్నికల టైమ్లో ఇదే వ్యవస్థపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య చిన్నపాటి యుద్ధమే నడుస్తోంది...