Home » Uttar Pradesh
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చాలామందికి వ్యక్తిగత స్నేహాల కన్నా ఆన్లైన్ పరిచయాలే ఎక్కువ అయ్యాయి. వాస్తవ లోకంలో కన్నా ఈ సామాజిక మాధ్యమాల్లోనే అత్యధిక సమయం గడిపేస్తున్నారు. ప్రతిరోజూ...
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారంనాడు వారాణాసి నుంచి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఎన్డీయే భాగస్వామ్య నేతలతో కలెక్టరేట్ కార్యాలయం వెలుపల బలప్రదర్శన చేశారు. ఎన్డీయే కూటమి నేతలు తమ సంఘీభావాన్ని చాటుతూ మోదీ నాయకత్వంలో పనిచేయడం పట్ల హర్షం ప్రకటించారు.
ఉత్తరప్రదేశ్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM) మంగళవారం వారణాసి (Varanasi)లో నామినేషన్ (Namination) దాఖలు చేశారు. మోదీ సన్నిహితులు, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath), మరికొంతమంది ప్రముఖుల సమక్షంలో ఆయన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.
ఉత్తరప్రదేశ్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం వారణాసిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో దశాశ్వమేధ ఘాట్ వద్ద గంగానదికి ఆయన పూజలు చేశారు. అక్కడి నుంచి క్రూజ్లో నమో ఘాట్కు వెళ్లారు. మోదీ నామినేషన్ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు.
ఉత్తరప్రదేశ్: లోక్ సభ ఎన్నికల(Loksabha elections 2024) నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) మంగళవారం ఉత్తరప్రదేశ్ లోని వారణాశి(Varanasi)లో నామినేషన్ వేయనున్నారు. ఈ ప్రక్రియను ఘనంగా నిర్వహించాలని బీజేపీ (BJP) నిర్ణయించింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వారణాసిలోని ప్రఖ్యాత కాశీ విశ్వనాథ ఆలయాన్ని సోమవారం దర్శించనున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈనెల 14వ తేదీన వారణాసి నుంచి ప్రధాన మంత్రి నామినేషన్ వేయనుండటంతో దీనికి ముందుగానే ఆయన కాశీ విశ్వనాథుని ఆశీస్సులు తీసుకోనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
నాలుగో విడత లోక్సభ ఎన్నికల్లో భాగంగా కీలకమైన ఉత్తరప్రదేశ్ లోని 13 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో సోమవారంనాడు పోలింగ్ జరుగనుంది. ప్రధానంగా కన్నౌజ్ సీటు పైనే అందరి దృష్టి ఉంది. ఈ నియోజకవర్గం నుంచి సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు..
ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. 10 నెలల క్రితం ఓ డ్రైవర్ అదృశ్యమవగా.. అతను కనిపించకుండా పోవడానికి గల కారణం ఇప్పుడుు తేలింది. ఇంతకాలం పోలీసులు ఎంత వెతికినా కనిపెట్టలేకపోయారు. కానీ.. ఒక మొబైల్ ఫోన్ అసలు రహస్యాన్ని బట్టబయలు చేసింది. 10 నెలల కాలంగా ఆఫ్లో ఉన్న ఫోన్.. ఇప్పుడు ఆన్ కావడంతో..
దేశవ్యాప్తంగా మూడు దశల ఎన్నికలు ముగిశాయి.. సగం పైగా స్థానాల్లో పోలింగ్ అయిపోయింది..! మరి.. రాజకీయ వాతావరణం ఎలా ఉంది? బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిపై ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం పడునుందా? కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి గాలి వీస్తోందా? దీనిపై ఆ రెండు పక్షాలు తమతమ వాదనలు వినిపిస్తున్నాయి.
‘‘పార్టీ తరఫున ఇక్కడ ఎవరిని నిలిపినా గెలిపిస్తాం.. ఈసారి భయ్యాజీ (అన్నయ్య) తిరిగొచ్చిండు. ఇక విజయం మాదే’’.. ఇదీ యూపీలోని కనౌజ్ నియోజకవర్గం సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) శ్రేణుల మాట. అత్తరు పరిశ్రమకు పేరుగాంచిన ఈ స్థానం ఎస్పీకి కంచుకోట. ఆ పార్టీ ఆవిర్భావం తర్వాత తొమ్మిదిసార్లు ఎన్నికలు జరిగితే ఏడుసార్లు గెలిచింది.