Home » Tamilasai Soundararajan
ప్రధాని మోదీ మైనార్టీలను వ్యతిరేకిస్తున్నారని కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి నేతలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలంగాణా మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్(Former Governor of Telangana Tamilisai Soundarrajan) పేర్కొన్నారు.
తనపై విమర్శలు చేస్తున్న డీఎంకే ఎంపీ కనిమొళి(DMK MP Kanimozhi)పై దక్షిణ చెన్నై బీజేపీ అభ్యర్థి తమిళిసై(BJP candidate Tamilisai) తీవ్రంగా మండిపడ్డారు.
కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరి నుంచి కాకుండా తమిళనాడులో తాను లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తమిళిసై సౌందర్రాజన్(Tamilisai Soundarajan) పేర్కొన్నారు.
అయోధ్య రామ మందిరానికి భక్తుడు కానుకగా ఇస్తున్న బంగారు పాదుకలకు గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్(Governor Dr. Tamilisai Soundararajan) ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పుదుచ్చేరిలో ఆరోగ్యశాఖ సిబ్బందికి ఒకే రకమైన యూనిఫాంను అమలు చేయనున్నట్లు గవర్నర్ తమిళిసై(Governor Tamilisai) ప్రకటించారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ రాజ్భవన్లో (Telangana Raj Bhavan) తేనీటి విందు ప్రారంభమైంది.
తెలంగాణ ఆర్టీసీ విలీనం బిల్లుపై గవర్నర్ తమిళిసై (Governer Tamilsai) లేవనెత్తిన 5 సందేహాలకు కేసీఆర్ సర్కార్ (KCR Sarkar) నిశితంగా వివరణ ఇచ్చింది..
తెలంగాణ ఆర్టీసీ(TSRTC)ని ప్రభుత్వంలో విలీనం చేస్తూ కేసీఆర్ కేబినేట్(KCR Cabinet) ఆమోదం తెలిపింది. ఈమేరకు విలీన బిల్లు(Amalgamation Bill)ను రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్(Governor Tamil Sai Soundararajan) దగ్గరికి ప్రభుత్వం( TS Govt) రెండురోజుల క్రితం పంపించింది.
తెలంగాణ సర్కార్పై గవర్నర్ తమిళిసై మెత్తబడ్డారు. రాజ్భవన్, ప్రగతిభవన్ మధ్య దూరం తగ్గినట్టుగా తాజాగా ఒక పరిణామం స్పష్టం చేసింది. పెండింగ్ బిల్లులను జూలై 15లోగా క్లియర్ చేస్తామని తెలంగాణ రాజ్భవన్ వర్గాలు వెల్లడించాయి. మున్సిపల్, ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లులు గత కొంత కాలంగా పెండింగ్లో ఉన్న సంగతి తెలిసిందే.