Home » Srikakulam
‘బస్సులు పెడ్తున్నం.. బేగి బయల్దేరండి’ అంటూ ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో ఓటు హక్కు ఉన్న హైదరాబాద్ వాసులకు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల నుంచి ఫోన్కాల్స్ వెల్లువెత్తుతున్నాయి..
ఆంధ్రప్రదేశ్లోని వాలంటీర్లుపై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసిపి కండువా వెయ్యని, రాజీనామా చెయ్యని వాలంటీర్ మే 5 వ తారీఖు అనంతరం ఉండరని ఆయన స్పష్టం చేశారు.
ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. గెలుపు కోసం ఎవరి లెక్కలు వాళ్లు వేసుకుంటున్నారు. మేజిక్ ఫిగర్ 88 దాటేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ప్రధానంగా 2019 ఎన్నికల్లో ఏడు జిల్లాల పరిధిలో గల 101 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ 85 స్థానాల్లో గెలుచుకుంది. దీంతో దాదాపు మేజిక్ ఫిగర్కు కావాల్సిన సీట్లను వైసీపీ 7జిల్లాల పరిధిలో సాధించింది. ఈ ఎన్నికల్లో కూడా అధికారంలోకి రావాలంటే ఈ ఏడు జిల్లాలే కీలకం కానున్నట్లు పార్టీలు లెక్కలు వేస్తున్నాయి.
వలంటీర్లకు నెలకు రూ.10 వేల గౌరవ వేతనం ఇస్తామంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ప్రకటన ఆయా వర్గాల్లో ఆలోచన రేకెత్తించింది. ఐదేళ్లపాటు వైసీపీకి అడ్డగోలుగా చాకిరీ చేసినా..
తనకు ఆడ బిడ్డలు లేరని.. వారిని తన అక్కచెల్లెమ్మలుగా, తన బిడ్డలుగా భావిస్తున్నానని టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) అన్నారు. తాను మహిళా పక్షపాతిని అని చెప్పారు. మహిళలకు ఆర్ధిక, సామాజిక, రాజకీయ ప్రాధాన్యం కల్పించిన పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు. డ్వాక్రా సంఘాలు పెడితే అవహేళన చేశారని పేర్కొన్నారు. బుధవారం నాడు శ్రీకాకుళంలో(Srikakulam) మహిళా సదస్సులో..
శ్రీకాకుళం జిల్లా: ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండో రోజు బుధవారం పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్స్లో మహిళా సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. రాత్రికి పార్టీ కార్యాలయంలోని క్యాంప్ సైట్లో బాబు బస చేస్తారు.
జగన్ ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. సోమవారం నాడు రాజాంలో ‘ప్రజాగళం’ భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వేసవి సెలవులను పురస్కరించుకొని ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది. - నెం.06507 బెంగళూరు - ఖరగ్పూర్(Bangalore - Kharagpur) ప్రత్యేక రైలు ఈనెల 19, 26, మే 3, 10, 17(శుక్రవారం) తేదీల్లో బెంగళూరులో మధ్యాహ్నం 3.50 గంటలకు బయల్దేరి మూడో రోజు వేకువజామున 2.45 గంటలకు ఖరగ్పూర్ చేరుకుంటుంది.
అమరావతి: ఎన్నికల పుణ్యమా అని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, రాజాం ప్రధాన రహదారికి మోక్షం లభించింది. రాజాం నుంచి పాలకొండ వెళ్లే ప్రధాన రహదారిని ఐదేళ్లపాటు వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసింది.
పోలింగ్ సమయం సమీపిస్తోంది. నోటిఫికేషన్కు ముందే రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. గెలుపుపై అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ప్రతి చోట గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని 10 శాసనసభ నియోజకవర్గాలు ఉండగా వాటిలో పాలకొండ ఒకటి.