Home » NRI Latest News
కిర్గిజిస్థాన్(Kyrgyzstan) రాజధాని బిష్కెక్(Bishkek)లో మెడిసిన్ చదువుతున్న పాకిస్థాన్, భారత్కు చెందిన విద్యార్థులపై దాడి(Violence) జరిగినట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. పాకిస్థానీ, భారతీయ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయని అంటున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అబుదాబిలోని ప్రతిష్ఠాత్మక బాప్స్ హిందు మందిరంలో శనివారం జరిగిన సత్యనారాయణ వ్రతం, రుద్రాభిషేకం కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్, వేములవాడ శాసన సభ్యుడు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.
మిస్సోరి రాష్ట్రం సెయింట్ లూయిస్ నగరంలోని హిందూ దేవాలయంలో నిర్వహించనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు భారీగా నిధులు సమకూరినట్లు ఆలయ పాలకమండలి అధ్యక్షుడు, బ్రహ్మోత్సవల కమిటీ అధ్యక్షుడు గంగవరపు రజనీకాంత్ తెలిపారు.
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎన్నారైలకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ పునర్మిర్మాణం కోసం విదేశాల్లో తమ ఉద్యోగాలు, వ్యాపారాలకు తాత్కలిక విరామం ప్రకటించి స్వదేశానికి వచ్చి తెలుగుదేశం కూటమి కోసం ఇటివల ఏపీ ఎన్నికల ప్రచారానికి(ap elections 2024) వచ్చిన ప్రవాసీయులను తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు యన్. చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ప్రశంసించారు.
తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అమెరికాతో పాటు పలు దేశాలలో నివసిస్తున్న ప్రవాసాంధ్రులు, ఎన్నారై టీడీపీ నేతలు ఏపీకి భారీ సంఖ్యలో తరలివచ్చారు.
ఎన్నికల ప్రచారం సమీపిస్తున్న కొద్దీ దుబాయి నగరంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. కర్ణాటక, కేరళ రాష్ట్రాల వరకు మాత్రమే పరిమితమైన ప్రచారం ఇప్పుడు తెలంగాణకు చేరుకుంది.
అధికారం చేపట్టిన ఐదు నెలల్లోనే రేవంత్రెడ్డి ప్రభుత్వంపై తెలంగాణ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని బీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల(BRS NRI Coordinator Mahesh Bigala) పేర్కొన్నారు.
సింగపూర్లో ప్రముఖ చెస్ శిక్షణ సంస్థ “లెర్న్ చెస్ అకాడమీ” మే 1వ తేదీన వార్షిక చెస్ టోర్నమెంట్ నిర్వహించడం ద్వారా యువ చెస్ ప్రతిభను పెంపొందించే ప్రయత్నం చేసింది.
వైసీపీ అరాచకాలపై మేము సైతం అంటూ ఎన్ఆర్ఐ మహిళలు సమరశంఖం పూరించారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీ వర్జీనియాలో ఎన్ఆర్ఐ మహిళల ఆధ్వర్వంలో సమావేశం నిర్వహించారు.