Home » Navya
డిన్నర్ చేసిన తర్వాత కాఫీ తాగటం పాశ్చాత్యుల పద్ధతి. ఈ మధ్యకాలంలో మన దేశంలో కూడా డిన్నర్ తర్వాత కాఫీ లేదా టీ తాగే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఇలా తాగటం వల్ల అనారోగ్యం కలుగుతుందని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) హెచ్చరిస్తోంది.
కొందరు ఉదయాన్నే లేచిన వెంటనే గోరువెచ్చని నిమ్మకాయ నీళ్లు తాగుతారు. మరికొందరు మెంతులు నానపెట్టిన నీళ్లు తాగుతారు. ఈ మధ్యకాలంలో కిస్మి్సలను నానపెట్టి వాటిని తాగే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.
పిల్లలు యుక్తవయస్సు వచ్చిన తర్వాత బయటకు వెళ్లి స్వతంత్రంగా జీవిస్తే మంచిదా? తల్లితండ్రుల వద్దే ఉండి వారి సాయం తీసుకుంటే మంచిదా? ఈ విషయంలో అనేక సార్లు చర్చ జరుగుతూనే ఉంటుంది.
ఎక్కువ సేపు ఒక వైపు పడుక్కొంటే- ముఖంపై చారలు పడతాయి. ఉదయాన్నే లేచి బయటకు వెళ్లాలంటే ఈ చారలు ఇబ్బందిగా అనిపిస్తాయి. వీటిని చిన్న చిన్న చిట్కాల ద్వారా ఎలా నివారించవచ్చో చూద్దాం
‘‘నా పిల్లలు ‘వైరల్ అవుతోంది’ అని మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాటకు అర్థం తెలిసేది కాదు. ఇప్పుడు అదేంటో బాగా అర్థమైపోయింది’’ అని నవ్వుతూ అన్నారు లీలమ్మ.
భారత సైన్యంలో పని చేసే అధికారి కూతురు కావడంతో దేశంలోని చాలా ప్రాంతాలు తిరిగారు అనన్యా త్రిపాఠి. తండ్రికి బదిలీ అయినప్పుడల్లా ఆమె స్కూలు కూడా మారిపోయేది.
ఆరోగ్యం విషయంలో ఎన్నో అపోహలు ప్రచారంలో ఉంటాయి. ఇవి చాలామట్టుకు నిర్ధారరణ కాని పుకార్లే. వీటివల్ల భయం, గందరగోళం కలుగుతాయి.
చాలా మంది కాల్షియం ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. అయితే ఈ టాబ్లెట్స్ను ఎప్పుడు వాడాలనే విషయంలో అనేక భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. బీఎంసీ మెడికల్ అనే మెడికల్ మ్యాగిజైన్లో తాజాగా ప్రచురించిన అధ్యయనం ప్రకారం- ఉదయం, రాత్రి ఒకే మోతాదులో కాల్షియం తీసుకుంటే మంచిదని తేలింది.
వెన్నెముకను బలోపేతం చేయడానికి యోగ నమస్కారం ఒక శక్తిమంతమైన ప్రక్రియ. ఇది వెన్ను చివరి భాగాన్ని ఉత్తేజపరిచి, వెన్నెముక కండరాలను బలపరచి, వయసు పెరిగే కొద్దీ పెరిగే వెన్ను వంగిపోయే సమస్యను ఆపుతుంది.
ఆధునిక యుగంలో జీవన శైలి వల్ల కలిగే ఒత్తిడి వల్లే అన్ని రకాల జబ్బులు వస్తున్నాయని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. అయితే ఒత్తిడి మన జీవితాల్లో కలగజేస్తున్న సమస్యలను మనం ఇంకా సరిగ్గా గుర్తించటం లేదు. ఆధునిక సమాజంలో ఇది చాలా సామాన్యమైన విషయమని మనం భావిస్తున్నాం.