Home » Karnataka
హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దాడుల బాధితురాలిని అపహరించారనే కేసులో ఆయన తండ్రి, జనతాదళ్ సెక్యులర్ నేత, హోలెనర్సిపుర ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణకు ఊరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన బెయిలును ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్ సోమవారంనాడు మంజూరు చేశారు.
హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అసభ్యకర వీడియోలతో కూడిన పెన్ డ్రైవ్ల వ్యవహారంలో 'సిట్' విచారణను వేగవంతం చేసింది. ఈ కేసులో ప్రమేయమున్నట్టు అనుమానిస్తున్న చేతన్, లిఖిత్ అనే ఇద్దరు వ్యక్తులను హసన్లో ఆదివారంనాడు అరెస్టు చేసింది.
లోక్సభ ఎన్నికల మధ్యలో సంచలనం సృష్టించిన హస్సన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక హోం మంత్రి జి.పరమేశ్వర రాజకీయ పార్టీలు, నేతలకు అదివారంనాడు కీలక సూచనలు చేశారు. కేసు సున్నితత్వం దృష్ట్యా ఎవరూ ఎలాంటి బహిరంగ ప్రకటనలు కాని, సమాచారం షేర్ చేయడం కానీ చేయవద్దని కోరారు.
స్వల్ప అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన మాజీ సీఎం ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. కర్ణాటకకు చెందిన మాజీ సీఎం ఎస్ ఎం కృష్ణ(SM Krishna) తీవ్ర శ్వాసకోశ ఇన్ఫెక్షన్తో ఏప్రిల్ 30న మణిపాల్ ఆసుపత్రిలో చేరారు.
విమాన(flight) ప్రయాణంలో భాగంగా అప్పుడప్పుడు మంటలు రావడం, ఏసీలు పనిచేయకపోవడం, ప్రయాణికుల వింత చేష్టల వంటి అనేక సంఘటనలు గతంలో వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇటివల కూడా అలాంటిదే మరో సంఘటన చోటుచేసుకుంది. ఏమైందోనేది ఇక్కడ తెలుసుకుందాం.
సీఎం పదవి కోసం డీకే శివకుమార్(DK Shivakumar) ఆత్రుత పడరాదని బీజేపీ నేత, తుమకూరు లోక్సభ అభ్యర్థి సోమణ్ణ(Somanna) సూచించారు. శనివారం బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడారు.
కర్ణాటకలో దారుణం వెలుగు చూసింది. 16 ఏళ్ల బాలికతో వివాహం పోలీసుల జోక్యంతో వాయిదా పడటంతో ఓ వ్యక్తి కిరాతకానికి ఒడిగట్టాడు. బాలిక ఇంటి కెళ్లి ఆమె తలనరికి దాన్ని తీసుకుని పారిపోయాడు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు (AP Elections) మరికొన్ని గంటలే సమయం ఉంది. ఈసారి ఓటు వేయాల్సిందేనని తెలుగోడు గట్టిగా ఫిక్సయ్యాడు!. అందుకే దేశ విదేశాల్లో ఉన్న పలువురు ఓటర్లు ఇండియాకు విచ్చేయగా.. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఓటర్లు కూడా వచ్చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన తెలుగు ప్రజలు (Telugu People) ఓటింగ్పై ఆసక్తిగా ఉన్నారు...
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు (AP Elections 2024) మరో మూడు రోజుల్లో జరుగనున్నాయి. రేపటితో ప్రచారానికి కూడా తెరపడనుంది. ఈనెల 13న రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఏపీలో ఓటింగ్పై ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన తెలుగు ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే తమిళనాడు, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఏపీకి ప్రయాణాలు మొదలయ్యాయి కూడా.
కర్ణాటకలో కలకలం రేపిన జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ(Prajval Revanna) సెక్స్ స్కాండల్ కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. జాతీయ మహిళా కమిషన్(NWC) గురువారం మాట్లాడుతూ.. ఈ కేసులో ఫిర్యాదు చేసిన మహిళల్లో ఒకరు తనను బెదిరించి రేవణ్ణపై అసత్య ఆరోపణలు చేయించారని తమతో చెప్పినట్లు కమిషన్ తెలిపింది.