Home » Google pay
దేశంలో యూపీఐ చెల్లింపులు ప్రారంభమయ్యాక.. నగదురహిత లావాదేవీలు రూ.లక్షల కోట్లకు చేరుకున్నాయి. చిల్లర ఇబ్బందులను దూరం చేసిన యూపీఐ అనథి కాలంలోనే మారుమూల గ్రామాల్లోకి చేరుకుంది.
NPCI బోర్డు.. RBI ఆమోదంతో భారత్ వెలుపల రూపే (డొమెస్టిక్ కార్డ్ స్కీమ్), UPI పేమెంట్స్ అమలు చేయడానికి NPCI ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (NIPL)ని ప్రారంభించింది. UPI ప్రస్తుతం భారత్ సహా భూటాన్, మారిషస్, సింగపూర్, శ్రీలంక, UAE, ఫ్రాన్స్ వంటి ఆరు దేశాల్లో అందుబాటులో ఉంది.
పేటీఎంపై ఆర్బీఐ(RBI) నిషేధం విధించడంతో ఆ సంస్థ భారీ నష్టాలను చవిచూస్తోంది. 500 మిలియన్లకుపైగా డౌన్లోడ్లు కలిగిన పేటీఎం(Paytm)పై ఆంక్షలు పెరగడం, దాని షేర్లు పడిపోవడం, పేటీఎంలోని వివిధ కార్యకలాపాలు మార్చి నెలలో ఆగిపోతాయనే వార్తల నేపథ్యంలో కస్టమర్లు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు.
ప్రస్తుతం భారత్ సహా పలు దేశాల్లో గూగుల్ పేను అనేక మంది వినియోగిస్తున్నారు. ఇది మరికొన్ని రోజుల్లో బంద్ కానుంది. అవును ఇది నిజమే. జూన్ 4, 2024 నాటికి ఇది షట్డౌన్ చేయబడుతుందని Google తెలిపింది.
NPCI: ప్రతిరోజూ గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి యూపీఐ యాప్ల ద్వారా నగదు లావాదేవీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యూపీఐ యాప్లకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (NPCI) కీలక ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 31 నాటికి ఏడాదికి పైగా ఇన్యాక్టివ్గా ఉన్న UPI ఐడీలను డీయాక్టివేట్ చేయాలని చెల్లింపు యాప్లను ఆదేశించింది.
వాల్మార్ట్కు చెందిన ఫిన్టెక్ సంస్థ ఫోన్పే కస్టమర్లకు శుభవార్త చెప్పింది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు కొత్త యాప్ను తీసుకొచ్చింది.
భారత్లో విరివిగా ఉపయోగిస్తున్న డిజిటల్ పేమెంట్ మోడ్ 'యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్' (Unified Payments Interface).
ఆధార్తో కూడా గూగుల్ పేని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఆధార్ ఆధారిత ఐడెంటిఫికేషన్ను కల్పించింది. కాబట్టి వినియోగదారులు ఆధార్ని ఉపయోగించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ద్వారా యూపీఐని రిజిస్టర్ చేసుకోవచ్చు. దీంతో డెబిట్ కార్డ్ లేకుండానే యూపీఐ పిన్ను సెట్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.
చాలామంది గూగుల్ పే వాడుతూ ఉంటారు. ఈ గూగుల్ పే లో ఇప్పుడొక కొత్త ఫీచర్ వచ్చింది. నిజం చెప్పాలంటే ఈ కొత్త ఫీచర్ వల్ల గూగుల్ పే మరింత
పండగ చేసుకున్న గూగుల్ పే యూజర్లు.. యాప్లో లోపంతో రూ.80 వేల క్యాష్బ్యాక్..!