Home » Election Commission of India
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల సందర్భంగా, పోలింగ్ అనంతరం చెలరేగిన అల్లర్లు, హింసాత్మక ఘటనలపై సీరియస్ అయిన కేంద్ర ఎన్నికల సంఘం బాధ్యులైన అధికారులపై సంచలన చర్యలు తీసుకుంది.
Model Code of Conduct: లోక్సభ ఎన్నికల్లో(Lok Sabha Elections) భాగంగా తెలుగు రాష్ట్రాల్లో 4వ విడతలో పోలింగ్ ముగిసింది. దీంతో హమ్మయ్య ఇక ఎన్నికల కోడ్(Election Code) ముగిసిందోచ్ అని చాలా మంది జనాలు ఊపిరి పీల్చుకుంటారు.
Election Commission of India: హైదరాబాద్ పార్లమెంట్(Hyderabad Parliament Constituency) పరిధిలోని బహదూర్పురా పోలింగ్ స్టేషన్లో(Bahadurpura Polling Station) రిగ్గింగ్(Election Rigging) జరిగిందంటూ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న వీడియోపై ..
ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Elections 2024) పోలింగ్ ముగిసినా తర్వాత కూడా రాష్ట్రంలో వైసీపీ (YSRCP) అరాచకాలు పెరిగిపోతున్నాయి. ఏపీ వ్యాప్తంగా వైసీపీ మూకలు పోలింగ్ రోజు(మే13) నుంచి భారీగా అల్లర్లు, అరాచకాలకు పాల్పడుతున్నాయి. మరోసారి ఎలాగైనా అధికారంలోకి రావడానికి వైసీపీ పెద్దఎత్తున దాడులకు ప్లాన్ చేసినట్లు ప్రతిపక్షాల నేతలు ఆరోపిస్తున్నారు.
నిన్న జరిగిన పోలింగ్లో 31 చోట్ల ఎన్నికలకు అంతరాయం కలిగిందని టీడీపీ సీనియర్ నేత వర్లరామయ్య (Varlaramaiah) అన్నారు. మాచర్ల, గురజాల, నరసరావు పేట, శ్రీకాళహస్తి తదితర చోట్ల పోలింగ్కు ఆటంకం కలిగిందని అన్నారు. ఆయా చోట్ల రీపోలింగ్ చేయాలని ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాను కోరామని చెప్పారు.
సార్వత్రిక ఎన్నికల సమరం నాలుగో దశలో 67.25 శాతం పోలింగ్ నమోదైంది. సోమవారం రాత్రి 11.45 గంటల వరకూ అందిన సమాచారం ప్రకారం..
పార్టీల నేతలు, కార్యకర్తలను పోలింగ్ డే హీటెక్కిస్తే.. భానుడు మాత్రం శాంతించాడు. ఆదివారం దాకా రాష్ట్ర వ్యాప్తంగా అన్నిచోట్లా భారీ ఉష్ణోగ్రతలు నమోదవ్వగా పోలింగ్ రోజైన సోమవారం వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.
ఈ చిత్రంలో కనిపిస్తున్న అతి చిన్న పూరి గుడిసెను నల్లమల చెంచులు బొడ్డు గుడిసె అంటారు. నాగర్కర్నూలు జిల్లా దోమలపెంట మండల పరిధిలోని రాయలేటిపెంటలో అధికారులు ఇందులోనే పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా అధికార వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా అక్రమాలకు పాల్పడిందని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఆరోపించారు.
తన నంద్యాల పర్యటనపై సినీ హీరో అల్లు అర్జున్ వివరణ ఇచ్చారు. సోమవారం జూబ్లీహిల్స్లోని పోలింగ్ బూత్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఆయన...