Home » CM Stalin
మహిళలకు మరో తీపి కబురు చెప్పేందుకు డీఎంకే ప్రభుత్వం(DMK Govt) కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే మహిళకు ఉచిత ప్రయాణ సదుపాయ కల్పించిన స్టాలిన్ ప్రభుత్వం.. మున్ముందు ఎక్స్ప్రెస్, డీలక్స్ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తే ఎలా వుంటుందన్నదానిపై ఆలోచిస్తోంది.
రాజకీయాల్లో ప్రతి ఏటా అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. పార్టీలు మారే వారు ఉంటారు. కొన్ని చోట్ల పొత్తులు ఏర్పడగా, మరికొన్ని చోట్ల విచ్చిన్నం అవుతాయి. ఈ నేపథ్యంలో ఏర్పడిన సత్సంబంధాలు కొన్ని ఆసక్తికరంగా ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా కాంగ్రెస్(congress) అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi), తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మధ్య ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.
ఎన్నికల ప్రచారం కోసం మదురైకి వెళుతున్న డీఎంకే అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) వాకింగ్ కోసం అక్కడి పార్కులో శరవేగంగా మరమ్మతు పనులు జరుగుతున్నాయి.
తమిళనాడులోని ఈరోడ్ ఎంపీ గణేశమూర్తి గుండెపోటుతో ఈ తెల్లవారుజామున మృతి చెందారు. ఐదురోజుల క్రితం ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో ఆయన ఆసుపత్రిలో చేరారు.
సోమవారం కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై (Citizenship Amendment Act) ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. దీనిని తమ రాష్ట్రాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయనివ్వమంటూ ఇప్పటికే ఢిల్లీ, కేరళ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు తేల్చి చెప్పారు. తాజాగా సీఎం స్టాలిన్ (CM Stalin) సైతం.. తమిళనాడులో (Tamil Nadu) ఈ చట్టాన్ని అమలు చేయబోమని అన్నారు.
డీఎంకే రాజకీయ ప్రత్యర్థులు చెబుతున్నట్టే రాష్ట్రంలో కుటుంబ పాలనే కొనసాగుతోందని, రాష్ట్రంలోని ప్రతి కుటుంబాన్ని ఉన్నత స్థితికి తెచ్చేందుకు తాపత్రయపడుతున్న పాలనే ద్రావిడ తరహా పాలన అని సీఎం స్టాలిన్(CM Stalin) అన్నారు.
తూత్తుకుడి జిల్లాలోని స్టెరిలైట్ కర్మాగారాన్ని శాశ్వతంగా మూసివేసేందుకు వీలుగా కఠిన చట్టాన్ని తీసుకుని రావడంతో పాటు కోర్టులో జరిగిన న్యాయపోరాటంలో ప్రభుత్వం తరపున బలమైనవాదనలు వినిపించినందుకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin)కు పర్యావరణ నిపుణులు కృతజ్ఞతలు తెలిపారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కు బీజేపీ వినూత్న రీతిలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. చైనా భాష 'మాండరిన్'లో ఆయనకు బర్త్డే విషెస్ చెప్పింది.
తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంపై వివాదం చోటుచేసుకుంది. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్ని తన ఇష్టానుసారంగా మార్చుకుని చదివిన గవర్నర్ ఆర్ఎన్ రవి.. ఈ ఏడాది ప్రసంగ పాఠాన్ని క్లుప్తంగా చదివి, ఆపై ప్రభుత్వం, స్పీకర్పై కొన్ని వ్యాఖ్యలు చేసి కూర్చుండిపోయారు.
లోక్సభ ఎన్నికల డీఎంకే(DMK) మేనిఫెస్టో తయారీకి ప్రజలు తమ సలహాలు, సూచనలను తెలియజేయాలని ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం స్టాలిన్(CM Stalin) పిలుపునిచ్చారు.