Home » Assembly elections
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు చేసే ఖర్చుపై ఎన్నికల సంఘం పర్యవేక్షణ, నియంత్రణ ఉంటాయి.. కానీ, ఎన్నికల్ని పర్యవేక్షించాల్సిన అధికారులు చేసే ఖర్చుపై పర్యవేక్షణ ఎవరికి ఉంటుంది? ఎవరికీ ఉండదు. ఆశ్చర్యం అనిపించినా ఇది నిజం. ఎన్నికల ప్రక్రియలో అధికారులు చేసే వ్యయంపై ఎటువంటి తనిఖీగానీ, అడిటింగ్ కానీ ఉండదు. అందుకే, అధికారుల ఇష్టారాజ్యం నడుస్తోందని తాజాగా వెల్లడైంది.
ఎన్నికలంటే ప్రజాస్వామ్య దేశంలో అతిపెద్ద పెండుగ. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు ద్వారా పాలకులను ఎన్నుకుంటారు. ప్రతి ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికలు భారత్కు ఎంతో ప్రత్యేకం. ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఎలాంటి వ్యక్తి అయినా పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వెయ్యాలి. వయో వృద్ధులు, ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది మాత్రం ముందుగానే పోస్టల్ బ్యాలెట్ విధానంలో ఓటు వేయ్యొచ్చు.
అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి మొత్తం 15మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. వీరిలో ప్రధానపార్టీలకు చెందిన అభ్యర్థులు నలుగురు కాగా.. మిగతా అభ్యర్థులంతా రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు.
పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థులకు ఎమ్మెల్యేల నుంచి సహకారం అందడంలేదా? తమ అసెంబ్లీ సెగ్మెంట్లో ఎంపీ అభ్యర్థికి మెజారిటీ వచ్చేలా దగ్గరుండి చూసుకోవాల్సిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులు (అసెంబ్లీ
అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే పార్లమెంటు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ప్రచారానికి కర్త, కర్మ, క్రియగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలిచారు. రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ పార్టీ తరఫున సుడి గాలి ప్రచారం చేశారు. ఏప్రిల్ 6న తుక్కుగూడలో జన జాతర సభతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఆయన.. మొత్తం 27 రోజుల్లో 57 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. రోడ్ షోలు, కార్నర్ మీటింగులు సరేసరి. కొన్ని రోజుల్లో నాలుగైదు రోడ్ షోలు, కార్నర్ మీటింగుల్లోనూ పాల్గొన్నారు. మరికొన్ని సందర్భాల్లో ఒకే రోజు రాష్ట్రంతోపాటు కేరళ, కర్ణాటకల్లోనూ ప్రచారం చేశారు. రాయ్బరేలీలో రాహుల్ గాంధీ నామినేషన్ల కార్యక్రమానికి వెళ్లి వచ్చి.. రాష్ట్రంలో అనేక సభల్లో పాల్గొన్నారు.
ఎన్నికల ప్రచార నిమిత్తం గ్రామాల్లోకి అడుగుపెడుతున్న వైసీపీ అభ్యర్థులకు అడుగడుగున నిరసన సెగలు తగులుతున్నాయి. పల్లెల్లో ఎక్కడికక్కడ వారిని నిలదీస్తున్నారు. తాజాగా, వైసీపీ పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి అదీప్రాజుకు చేదు అనుభవం ఎదురైంది.
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభల కోసం ఆ పార్టీ నాయకులు విధ్వంసానికి పాల్పడుతున్నారు. పిఠాపురంలో ఈ నెల 11వ తేదీన సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న విషయం తెలిసిందే. దీంతో...
తెలంగాణ ఓటర్లు శాసనసభ ఎన్నికల్లో ఒక రకంగా, పార్లమెంటు ఎన్నికల విషయంలో మరోలా స్పందిస్తున్నారా? ఎమ్మెల్యేలుగా ఒక పార్టీ అభ్యర్థులను గెలిపిస్తూ.. ఎంపీలుగా మరో పార్టీవైపు మొగ్గుతున్నారా? అంటే.. గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే ఇది నిజమేననిసిస్తోంది.
ఒడిశాలోని బీజేడీ ప్రభుత్వం మే 4వ తేదీతో ముగుస్తుందని.. అనంతరం రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరుతుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ఒడిశా ముఖ్యమంత్రి, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ తనదైన శైలిలో స్పందించారు. ప్రధాని మోదీ పగటి కలలు కంటున్నారని ఆయన పేర్కొన్నారు.
క్సభ ఎన్నికలపై తెలంగాణ ఓటర్లు.. అసెంబ్లీ ఎన్నికల పట్ల చూపించినంత ఆసక్తి చూపడంలేదా? ఎమ్మెల్యేను ఎన్నుకునేందుకు ఇచ్చిన ప్రాధాన్యం.. ఎంపీని ఎన్నుకునేందుకు ఇవ్వడంలేదా