Home » America
భారత్, అమెరికా మధ్య సంబంధాలు ఎంత బలంగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఎన్నో విషయాల్లో ఆ అగ్రరాజ్యం మన దేశానికి మద్దతు తెలిపింది. అంతేకాదు.. చాలా సందర్భాల్లో
ఏపీలో సార్వత్రిక ఎన్నికల కోసం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ మొదలైంది. 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల కోసం ఈ ఎన్నికలు (AP Elections 2024) జరుగుతున్నాయి. పలు నియోజకవర్గాల్లో కీలక నేతల మధ్య గట్టి పోటీ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పలువురు దేశ, విదేశాల నుంచి ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఓ ఎన్ఆర్ఐ అమెరికా నుంచి వచ్చి ఈ ఎన్నికల్లో ఓటు వేయడానికి మాత్రమే వచ్చారు.
ఉన్నత విద్య కోసం రాష్ట్రం నుంచి అమెరికా వెళ్లిన ఇద్దరు యువకులు డిగ్రీ పట్టా అందుకున్న వారం రోజులకే అక్కడి ఓ జలపాతంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలోని అరిజోనా ఫాసిల్ క్రీక్ జలపాతం వద్ద ఏప్రిల్ 8న జరిగిన ఘటనలో ఖమ్మంకు చెందిన లక్కిరెడ్డి రాకేష్ రెడ్డి(23), హైదరాబాద్కు చెందిన రేపాల రోహిత్ మణికంఠ(25) ప్రాణాలు కోల్పోయారు.
అమెరికాలో విషాదం చోటు చేసుకుంది. జలపాతంలో మునిగి ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందడంతో వారి స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
విమానం నుంచి మంచు ముక్క పడటంతో నేలమీద ఉన్న ఓ మహిళకు చెందిన మేక చనిపోయిన ఘటన అమెరికాలో వెలుగు చూసింది. ఈ ఘటనతో మేకలను పెంచుకుంటున్న ఆ మహిళకు భారీ షాక్ తగిలింది.
చేయని తప్పునకు స్కూల్ నుంచి డీబార్ అయిన ఇద్దరు విద్యార్థులకు రూ.8 కోట్ల పరిహారం చెల్లించాలంటూ అమెరికాలోని ఓ న్యాయస్థానం ఆదేశించింది. వారిని స్కూల్ నుంచి తొలగించే క్రమంలో పాఠశాల యాజమాన్యం నిబంధనల ప్రకారం నడుచుకోలేదని అభిప్రాయపడింది.
యువకుడి పుట్టిన రోజన అర్ధరాత్రి బోస్టన్ పోలీసులు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. యువకుడి ఇంటికి కేక్ తీసుకెళ్లి అతడితో కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. అమెరికాలో ఈ ఘటన వెలుగు చూసింది.
విమానం సీటులో కాళ్లు జాపుకునేందుకు కావాల్సినంత స్థలం లేదని భావించిన ఓ మహిళ ఏకంగా లగేజీ పెట్టే స్థలంలో పడుకుని ప్రయాణించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అమెరికాకు చెందిన సౌత్వెస్ట్ ఎయిర్లైన్స్లో ఈ ఘటన జరిగింది.
న్నత విద్య కోసం తెలంగాణ నుంచి అమెరికా వెళ్లిన ఓ విద్యార్థి కనిపించకుండా పోయాడు. హనుమకొండ నయీంనగర్కు చెందిన చింతకింది రూపేశ్ చంద్ర(26) షికాగోలో అదృశ్యమయ్యాడు.
సుడిగాలిలో చిక్కుకుని తీవ్రగాయాల పాలైన తల్లిదండ్రులను కాపాడాడు ఓ అమెరికా చిన్నారి. రాత్రి వేళ మెరుపుల వెలుగులో ఒంటరిగా పరిగెత్తి సహాయకుల్ని తీసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఉదంతం వైరల్గా మారింది.