Home » Amaravati
అమరావతి: అంతన్నారు.. ఇంతన్నారు... ఎన్నికలు కొద్ది రోజుల ముందు తెగ హడావిడి చేశారు. సంక్షేమానికి తానే అంబాసిడర్ అన్నట్లు గొప్పలు చెప్పుకునే జగన్ రెడ్డి తాము డబ్బులు ఇవ్వకపోతే కుటుంబాలు గడవు అన్నట్లు బిల్డప్ ఇచ్చారు. 10వతేదీ రాత్రికే డబ్బులు ఇవ్వాలన్నట్లు హడావిడి చేశారు. ఎన్నికల కోడ్కు ముందు సంక్షేమ పథకాల బటన్ నొక్కి.. సరిగ్గా ఎన్నికలు జరిగే సమయంలో..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొద్ది సేపట్లో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ నేతలు, బూత్ లెవల్ కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
Andhrapradesh: రాష్ట్ర వ్యాప్తంగా మరికాసేపట్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభంకానుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్ద మాక్ పోలింగ్ ప్రారంభమైంది. ఏజెంట్ల సమక్షంలో అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించారు. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా పెడుతూ.. గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. రానున్న ఐదేళ్లు తమ భవిష్యత్, రాష్ట్ర అభివృద్ధిని నిర్దేశించే పాలకులను ఎంపిక చేసుకొనేందుకు ఓటు ద్వారా ప్రజలు తీర్పు ఇవ్వనున్నారు.
దక్షిణ కర్ణాటక పరిసరాల్లో ఆవర్తనం ఆవరించింది. దాని నుంచి మధ్యప్రదేశ్ వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో ఆదివారం పలుచోట్ల ఈదురుగాలులు, పిడుగులతో వర్షాలు కురిశాయి.
రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు నిజమేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. తక్షణం ఇసుక అక్రమాలను నిలిపివేయించాలని, ఈ వ్యవహారంపై ఈ నెల 16లోగా పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని జగన్ సర్కారును ఆదేశించింది. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ఫొటోల్లో ఉన్న అక్రమ ఇసుక తవ్వకాలు జరిగిన ప్రాంతాలను పరిశీలన చేయించాలని సూచించింది.
అన్వేషణలనుండి ... అద్భుత దైవీయ స్పృహలోకి ప్రవేశించిన ప్రస్థానంలో పరమాద్భుతాలు నిస్వార్ధంగా సృష్టిస్తున్నారని ... ఈ పవిత్రతలు, అపురూపతలు నచ్చడం వల్లనే ... శ్రీనివాస్ లోని మేధ, ప్రజ్ఞ, నిస్వార్ధత కృష్ణయ్యను ఆకర్షించి ఇంతటి మహా గ్రంథ యజ్ఞ కార్యానికి బొల్లినేని కృష్ణయ్య సమర్పకులుగా వ్యవహరించారని కిమ్స్ హాస్పిటల్స్ వర్గాలు స్పష్టం చెయ్యడం గమనార్హం.ప్రశంసనీయం.
వేసవి ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఏపీకి వాతావరణ శాఖ అధికారులు చల్లటి కబురు చెప్పారు. పలు జిల్లాల్లో భారీ వర్షాలు(Rains) కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం ఆదివారం తెలిపింది.
రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం తల నరికేశారు. అంతర్వేదిలో శ్రీలక్ష్మీనరసింహస్వామి దివ్యరథాన్ని తగులబెట్టారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ వెండి రథంలోని వెండి సింహాల ప్రతిమలు అపహరించారు.
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు (AP Elections 2024) మరో మూడు రోజుల్లో జరుగనున్నాయి. రేపటితో ప్రచారానికి కూడా తెరపడనుంది. ఈనెల 13న రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఏపీలో ఓటింగ్పై ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన తెలుగు ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే తమిళనాడు, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఏపీకి ప్రయాణాలు మొదలయ్యాయి కూడా.