Home » ABN Andhrajyothy
అమరావతి: పోలింగ్ ముగిసిన తర్వాత కూడా వైసీపీ నేతలు ఫేక్ పోస్టులకు అడ్డుకట్ట పడడంలేదు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పేరుతో ఫేక్ వీడియోను వైసీపీ మూకలు సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేస్తున్నారు. ఏపీలో ఎన్నికలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎలాంటి సర్వే నిర్వహించలేదు.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లోని ఓటర్లంతా ఆంధ్రప్రదేశ్కు పోటెత్తారు. అలా వచ్చిన వారంతా పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు.
కంటికి పరీక్ష పెడుతూ మెదడుకు వ్యాయామం అందించే ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఇలాంటి వాటిలో కొన్ని ఫొటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. అయితే అలాంటి ఫొటోల్లోని పజిల్స్కు సమాధానాలు కనుక్కోవడం...
వివాహ వేడుకల్లో వధూవరులతో పాటూ స్నేహితులు, అతిథులు.. సరదా జోకులు, ఆట పాటలతో పాటూ పంతాలు, పంట్టింపులకూ పోతుంటారు. తలంబ్రాలు పోసుకునే సమయంలో వధూవరులు పోటీపడుతుంటారు. తమదే...
కొందరు పులులు, సింహాలతో పరాచకాలు ఆడుతూ చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. మరికొందరు వాటితో చిన్నపిల్లల తరహాలో ఆడుకుంటుంటారు. అలాగే మరికొన్ని సార్లు జంతువులు చిన్న పిల్లలతో ఆడుకోవడం కూడా చూస్తుంటాం. ఇలాంటి...
ప్రయాణ సమయాల్లో బైకర్లకు ఊహించని అనుభవాలు ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు తమ తప్పు లేకపోయినా ఎదుటి వారి కారణంగా ప్రమాదాలకు గురవుతుంటారు. మరికొన్నిసార్లు సడన్గా జంతువులు అడ్డు రావడం వల్ల కూడా ప్రమాదాలకు గురవుతుంటారు. ఇలాంటి...
విశ్వాసానికి మారుపేరుగా నిలిచే కుక్కలు.. కొన్నిసార్లు మనుషుల్లా ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. అలాగే మరికొన్నిసార్లు మనుషుల్లాగే బాధపడుతూ అందరినీ కంటతడి పెట్టిస్తుంటాయి. ఇలాంటి..
మనుషులతో కొన్ని జంతువులు ఎంతో స్నేహపూర్వకంగా ఉండడం చూస్తుంటాం. ప్రధానంగా కుక్కలు, పిల్లులు, కోతులు, ఏనుగులు, గుర్రాలు.. మనుషులు చెప్పినట్లు చేస్తుంటాయి. అలాగే మనుషుల బాధను కూడా అర్థం చేసుకుంటుంటాయి. ఈ క్రమంలో...
కొందరికి సెల్ఫీల పిచ్చి పీక్స్లో ఉంటుంది. కంటికి కనపడే ప్రతి దృశ్యాన్నీ తమ కెమెరాలో బంధించాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు అసలుకే ఎసరు వస్తుంటుంది. కొందరు వాహనాల్లో వెళ్తూ సెల్ఫీలు తీసుకుంటూ ప్రమాదాలకు గురవుతుంటే.. మరికొందరు...
తిరుపతి: ఎన్నికల సభలో ఆంధ్రజ్యోతి జర్నలిస్టులపై టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి నోరు పారేసుకున్నారు. ఆంధ్రజ్యోతిలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఇద్దరి పేర్లు చెప్పి వారి అంతు చూస్తానని కరుణాకర్ రెడ్డి మాట్లాడారు. దీంతో ఏపీయూడబ్ల్యూజే తిరుపతి జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ రెడ్డి టీటీడీ చైర్మన్ వ్యాఖ్యలను ఖండించారు.