Home » Sports
ఐపీఎల్-2024లో భాగంగా.. బుధవారం చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో.. పంజాబ్ జట్టు టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. ఈ సీజన్లో ఈ ఇరు జట్లు తలపడుతుండటం...
భారత కాలమానం ప్రకారం.. జూన్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్కప్ కోసం బీసీసీఐ భారత జట్టుని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టుకి రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నాడు. అయితే..
ముంబై ఇండియన్స్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో మోస్ట్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీల్లో ఒకటి. ఈ జట్టు బరిలోకి దిగిందంటే చాలు.. ప్రత్యర్థి జట్లకు ముచ్చెమటలు పట్టాల్సిందే. ఇప్పటివరకూ ఇది చెన్నై సూపర్ కింగ్స్కి సమానంగా ఐదు టైటిళ్లను...
టీమిండియా స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్ రెండేళ్ల క్రితం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదం తర్వాత దాదాపు 15 నెలల పాటు పంత్ ఇంటికే పరిమితమయ్యాడు. దాదాపు ఏడాదిన్నర విశ్రాంతి తీసుకుని తాజా ఐపీఎల్తో తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు.
సన్రైజర్స్ హైదరాబాద్ టీం(Sunrisers Hyderabad team) నగరంలో మంగళవారం సందడి చేసింది. బేగంపేట(Begumpet)లోని లైఫ్ స్టైల్లో, అమీర్పేటలోని ఓ హోటల్లో మంగళవారం జరిగిన వేర్వేరు కార్యక్రమాల్లో సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పాల్గొన్నారు.
అమెరికా, వెస్టిండీస్ వేదికగా మరో నెల రోజుల్లో జరిగే టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలోని 15 మంది సభ్యులతో కూడిన జట్టును సెలక్టర్లను ప్రకటించారు. వికెట్ కీపర్లుగా రిషభ్ పంత్తో సంజూ శాంసన్కు కూడా అవకాశం లభించింది.
మరో నెల రోజుల్లో ప్రారంభం కానున్న టీ-20 వరల్డ్ కప్లో పాల్గొనబోయే భారత జట్టును తాజాగా బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ శర్మ నాయకత్వంలో 15 మందితో కూడిన జట్టును మంగళవారం ప్రకటించింది. పెద్దగా సంచలనాలు లేకుండానే ఉన్నంతలో మంచి జట్టునే బీసీసీఐ ప్రకటించిందనే భావనలు వ్యక్తమవుతున్నాయి.
త్వరలో వెస్టిండీస్-అమెరికా వేదికగా జరగనున్న టీ-20 ప్రపంచకప్ కోసం అన్ని దేశాలు తమ జట్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా 15 మందితో కూడా ప్రపంచకప్ జట్టును ప్రకటించింది. పదేళ్లుగా ఆస్ట్రేలియా జట్టులో కీలక పాత్ర పోషిస్తూ అన్ని ఐసీసీ ఈవెంట్లలోనూ ఆడుతున్న స్టీవ్ స్మిత్కు క్రికెట్ ఆస్ట్రేలియా ఈ సారి షాకిచ్చింది.
ఐపీఎల్ 2024(IPL 2024)లో నిన్న తక్కువ స్కోరింగ్ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) జట్టు ముంబై ఇండియన్స్(mumbai indians)ను ఘోరంగా ఓడించింది. దీంతో ఫలితంగా లక్నో పాయింట్ల పట్టికలో(points table) మూడో స్థానానికి ఎగబాకింది. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన చివరి మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత, లక్నో మంచి పునరాగమనం చేసి టాప్ 4లో తమ స్థానాన్ని దక్కించుకుంది.
ప్రతిష్ఠాత్మక టీ20 వరల్డ్క్పలో తలపడే భారత జట్టును జాతీయ సెలెక్టర్లు మంగళవారం ప్రకటించారు. 15 మందితో కూడిన ఈ బృందానికి ఊహించినట్టుగానే రోహిత్ శర్మ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. అయితే హార్దిక్ పాండ్యా ఎంపికపై కొంత సందేహాలు వ్యక్తమైనా.. తను బెర్త్