Home » Crime
ఇటీవల కాలంలో సోషల్ మీడియా(social media)లో మోసాలు క్రమంగా పెరిగిపోతున్నాయి. తరచుగా దుండగులు అనేక మందికి మెసేజులు(messages) పంపిస్తూ దోచుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తనకు ఏదైనా ఓ స్కాం ఘటన గురించి బెంగళూరుకు చెందిన అదితి చోప్రా అనే మహిళ సోషల్ మీడియా ఎక్స్(X) వేదికగా వెల్లడించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
ముంబై(Mumbai)లోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద ఎత్తున గోల్డ్ పట్టుబడింది. కస్టమ్స్ శాఖ అధికారుల తనిఖీల్లో భాగంగా ఏకంగా 12.74 కేజీల బంగారంతో సహా మొత్తం రూ.8.37 కోట్ల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
ఆమె ఫేస్బుక్(Facebook) ద్వారా బడాబడా పారిశ్రామికవేత్తలతో పరిచయం పెంచుకుంటుంది.. అది కాస్తా స్నేహంగా మలచి తన ఇంటికి ‘ఆతిథ్యానికి’ ఆహ్వానిస్తుంది. తీరా వచ్చాక వారిని బందించి నగలు, నగదు లాగేసుకుంటుంది.
తుపాకులు విక్రయించి అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలని కలలుకన్న ఓ యువకుడు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసుల(Cyberabad SOT Police) వలకు చిక్కాడు. ఇతని నుంచి కంట్రిమేడ్ పిస్టల్, మూడు రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
సీఆర్పీఎఫ్ ఎస్ఐ ప్రసాద్(CRPF SI Prasad)ను బెదిరించి దోచుకున్న నలుగురు దొంగలను కాచిగూడ రైల్వే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. శుక్రవారం రైల్వే పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైల్వే డీఎస్పీ ఎస్. ఎన్. జావేద్, రైల్వే పీఎస్ సీఐ ఎల్లప్ప, ఆర్పీఎఫ్ సీఐ గోరఖ్నాథ్ మల్లు వివరాలు వెల్లడించారు.
మీ ఆధార్కు లింక్ అయిన బ్యాంకు ఖాతాల నుంచి ఉగ్ర సంస్థలకు నిధులు వెళ్లాయని బెదిరించిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) ఓ రిటైర్డ్ ఉద్యోగి ఖాతా ఖాళీ చేశారు. నగరానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు.
ఏటా నగరంలో జరుగుతున్న దొంగతనాలను పరిశీలిస్తే వేసవిలోనే వాటి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. సెలవుల్లో ఊళ్లకు, యాత్రలకు వెళ్లడాన్ని దొంగలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.
ఆన్లైన్ గేమ్స్(Online games)కు బానిసలైన విద్యార్థులు భారీగా ఇంట్లోని నగదు, బంగారు చోరీలకు పాల్పడడం పోలీసులనే ఆశ్చర్యానికి గురి చేసింది.
నకిలీ పత్రాలు చూపి, ప్లాట్లకు యజమానులుగా చెప్పుకుంటూ మోసానికి పాల్పడిన ముగ్గురిని సైబరాబాద్ ఎకనమికల్ అఫెన్స్ వింగ్ (ఈఓడబ్ల్యూ) అధికారులు అరెస్ట్ చేశారు.
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గుజరాత్కు చెందిన ముగ్గురు మహిళలు మరణించారు. మరొక వ్యక్తి తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉంది